ఆఫ్గనిస్తాన్లో తాలిబన్ల అరాచకాలు కొనసాగుతున్నాయి. ఆఫ్గనిస్తాన్లో ప్రజాస్వామ్యానికి తావు లేదని ప్రకటించినట్లుగానే... అత్యంత కర్కషంగా వారు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో పాక్ జోక్యంపై పెల్లుబికుతున్న నిరసనలు ఉక్కుపాదంతో అణచివేస్తున్నారు.మంగళవారం(సెప్టెంబర్ 7) కాబూల్లోని పాకిస్తాన్ ఎంబసీ వద్ద పదుల సంఖ్యలో మహిళలు నిరసన చేపట్టగా... గాల్లోకి కాల్పులు జరిపి వారిని చెదరగొట్టారు. ఇదే క్రమంలో పదుల సంఖ్యలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2X1Aty1
ఆఫ్గన్లో ఆగని తాలిబన్ల అరాచకాలు-జర్నలిస్టుతో ముక్కు నేలకు రాయించి-ఆ వార్తను కవర్ చేసినందుకు...
Related Posts:
రాజధాని రైతులకు,విపక్ష నేతలకు పోలీసుల నోటీసులు ... 20న క్యాబినెట్ భేటీ .. చలో అసెంబ్లీ నేపధ్యం..ఆంధ్రప్రదేశ్ లో రాజధానిగా అమరావతిని కొనసాగించాలని నిరసనలు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల ప్రకటనతో అమరావతి రైతులు రాజధానిగా అమరావతినే … Read More
రాజధాని రైతులు ఆడంగి వెధవలా ..రోజాపై దివ్యవాణి ఫైర్..రాజధాని మహిళలను కించపరిస్తే ఊరుకోమని వారింగ్నగరి ఎమ్మెల్యే ఏపీఐఐసి చైర్మన్ రోజా రాజధాని రైతులపై, మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై టీడీపీ మహిళా నాయకురాలు దివ్యవాణి ఫైర్ అయ్యారు . రాజధానిలో అమరావతి… Read More
సావర్కర్ను వ్యతిరేకించే వారు అక్కడ సమయం గడపాలి: సంజయ్ రౌత్ వివాదాస్పద వ్యాఖ్యలుశివసేన ఎంపీ సంజయ్ రౌత్ కొత్త వివాదంకు తెరదీశారు. వీడీ సావర్కర్కు భారతరత్న ఇవ్వడాన్ని ఎవరైన వ్యతిరేకిస్తే అట్టివారు అండమాన్ నికోబార్ జైలులో కొన్ని రోజ… Read More
ప్రజావేదిక-అమరావతి: జగన్ చేసేది విధ్వంసమేనంటూ చంద్రబాబు నిప్పులుఅమరావతి: రాజధాని అమరావతిని తరలించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి తీవ్రంగా విమర్శలు గుప్పించారు. అమరావతి విధ్… Read More
పవన్ కల్యాణ్ బీజేపీతో దోస్తిపై నాదెండ్ల మనోహర్: ఏపీ భవిష్యత్ కోసమే, వైసీపీవి ప్రజా వ్యతిరేక నిర్ణయాలఆంధ్రప్రదేశ్లో బీజేపీతో జనసేన పార్టీ కలిసి పనిచేస్తుందని ప్రకటించిన నేపథ్యంలో రాజకీయ దుమారం చెలరేగింది. అధికార వైసీపీ నేతలు పొత్తుపై ఘాటు విమర్శలు చే… Read More
0 comments:
Post a Comment