న్యూఢిల్లీ: అల్ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్కు పట్టిన గతే జైష్ ఏ మొహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్, హఫీజ్ సయీద్లకు కూడా పట్టాలని ప్రముఖ యోగా గురు బాబా రామ్దేవ్ అన్నారు. జమ్ము కాశ్మీర్లోని పుల్వామాలో తీవ్రవాద దాడి నేపథ్యంలో నలబై మందికి పైగా జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. దీనిపై రామ్దేవ్ స్పందించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SW9qQy
లాడెన్లా వారిని మట్టుపెట్టాలి, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ను కలుపుకునే టైం వచ్చింది: బాబా రాందేవ్
Related Posts:
ఇంట్రెస్టింగ్: సీబీఐ డైరెక్టర్గా అలోక్ వర్మను ఇందుకోసమే తొలగించారా..?ఢిల్లీ: ఎన్నికల వేళ మరోసారి రాఫెల్ ఒప్పందంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శలు ఎక్కుపెట్టారు. మాజీ కేంద్ర రక్షణ మంత్రి గోవా ముఖ్యమంత్రి మనోహర… Read More
టీడీపీకి భారీ షాక్: వైసీపీలోకి వర్ల రామయ్య సోదరుడు, జగన్ వైపు ఎందుకు వెళ్తున్నారు?అమరావతి: సార్వత్రిక ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగులుతోంది. ఆ పార్టీ సీనియర్ నేత, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య సోదరుడు వర్ల రత్… Read More
మధు కిష్వార్ సెక్స్ ట్వీట్ : యువకులకు ఉచిత సెక్స్ హామీ రాహుల్ ఇస్తారు..విమర్శలపాలైన మేధావిసోషల్ మీడియా వచ్చాక ఎవరూ తమ అభిప్రాయాలను తమలో దాచుకోవడం లేదు. ఏది అనిపిస్తే అది నిర్భయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసేస్తున్నారు. సాధారణ వ్యక్తి నుంచి వ… Read More
ముగిసిన మూడో, చివరి పంచాయతీ ఎన్నికలు: టీఆర్ఎస్ మద్దతుదారులదే హవా!హైదరాబాద్: తెలంగాణలో మూడో దశ, తుది పంచాయతీ ఎన్నికల పోలింగ్ బుధవారం ముగిసింది. చివరి విడత ఎన్నికల్లో భాగంగా 29 జిల్లాల్లోని 3529 పంచాయతీల్లో ఓటర్లు తమ … Read More
నిన్న మాజీ సీఎం, మొన్న మంత్రి.. నేడు పోలీసులు.. మహిళలంటే గౌరవం లేదా?బెంగళూరు : కర్ణాటకలో వరుసగా జరుగుతున్న ఘటనలు వివాదస్పదమవుతున్నాయి. లీడర్లకు, ప్రభుత్వ ఉద్యోగులకు మహిళలంటే గౌరవం లేకుండా పోయిందనేది చర్చానీయాంశంగా మారి… Read More
0 comments:
Post a Comment