న్యూఢిల్లీ: అల్ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్కు పట్టిన గతే జైష్ ఏ మొహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్, హఫీజ్ సయీద్లకు కూడా పట్టాలని ప్రముఖ యోగా గురు బాబా రామ్దేవ్ అన్నారు. జమ్ము కాశ్మీర్లోని పుల్వామాలో తీవ్రవాద దాడి నేపథ్యంలో నలబై మందికి పైగా జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. దీనిపై రామ్దేవ్ స్పందించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SW9qQy
లాడెన్లా వారిని మట్టుపెట్టాలి, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ను కలుపుకునే టైం వచ్చింది: బాబా రాందేవ్
Related Posts:
రైలులో ప్రేమ పుట్టింది: గర్భం దాల్చడంతో ముఖం చాటేశాడు, చివరకు..శ్రీకాకుళం: వారిద్దరికి రైలు ప్రయాణంలో పరిచయమైంది. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఈ క్రమంలో వారిద్దరూ శారీరకంగా దగ్గరయ్యారు. ఆ తర్వాత ఆమె గర్భవతి కావడ… Read More
లంచావతారం ..ఏసీబీ వలలో వీఆర్వో .. ఏం జరిగినా మారరేం !!తెలంగాణ సర్కార్ రెవెన్యూ శాఖ ప్రక్షాళనకు నడుం బిగించినా, కొత్త రెవెన్యూ చట్టం తీసుకువస్తున్నా , మరో పక్క రెవెన్యూ శాఖలో జరుగుతున్న అవినీతి పలు ఘటనలతో … Read More
కేటీఆర్పై రాహుల్ అనూహ్య కామెంట్స్.. టీఆర్ఎస్కు ఓటేశా.. పబ్బుల్లో గబ్బు పనులేంది?తనపై దాడిని తేలికగా తీసుకోబోనని సింగర్, బిగ్ బాస్-3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ మరోసారి స్పష్టం చేశారు. పొలిటికల్ పవరుంటే ఏమైనా చేయెచ్చనుకునేవాళ్లకు బుద… Read More
కరోనా కంట్రోల్ లో తెలంగాణా భేష్ ... అందరూ ఫాలో అవ్వాలని కేంద్రమంత్రి కితాబుతెలంగాణా ప్రభుత్వం కరోనా కంట్రోల్ లో చాలా బాగా పని చేస్తుందని కితాబిచ్చారు కేంద్రమంత్రి హర్షవర్ధన్ . నేడు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కరోనా కంట్… Read More
కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఏలుబడిలో తెలంగాణ సమాజం సంతోషంగా లేదు: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్లు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మార్చాల్సిందేనని కుండబద్దలు కొట్ట… Read More
0 comments:
Post a Comment