Saturday, February 16, 2019

లాడెన్‌లా వారిని మట్టుపెట్టాలి, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌ను కలుపుకునే టైం వచ్చింది: బాబా రాందేవ్

న్యూఢిల్లీ: అల్‌ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్‌కు పట్టిన గతే జైష్ ఏ మొహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్, హఫీజ్ సయీద్‌లకు కూడా పట్టాలని ప్రముఖ యోగా గురు బాబా రామ్‌దేవ్ అన్నారు. జమ్ము కాశ్మీర్‌లోని పుల్వామాలో తీవ్రవాద దాడి నేపథ్యంలో నలబై మందికి పైగా జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. దీనిపై రామ్‌దేవ్ స్పందించారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SW9qQy

Related Posts:

0 comments:

Post a Comment