Friday, March 6, 2020

కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఏలుబడిలో తెలంగాణ సమాజం సంతోషంగా లేదు: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్లు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మార్చాల్సిందేనని కుండబద్దలు కొట్టి మరీ చెప్పారు. లేదంటే తాను బీజేపీ లేదంటే మరో ప్రత్యామ్నాయ వేదిక ద్వారా టీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాడుతామని స్పష్టంచేశారు. గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ బడ్జెట్ ప్రసంగం తర్వాత సీఎల్పీ సమావేశం జరిగింది. అనంతరం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3azOxzX

Related Posts:

0 comments:

Post a Comment