న్యూఢిల్లీ: ఢిల్లీ పాలం ఎయిర్ బేస్లో అమరజవాన్లకు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ, సభాపతి సుమిత్రా మహాజన్ తదితరులు నివాళులు అర్పించారు. అమరజవాన్ల భౌతికకాయాలు శ్రీనగర్ నుంచి ఢిల్లీకి చేరుకున్నాయి. అనంతరం వారు నివాళులు అర్పించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2N7ykrj
అమరజవాన్లకు ప్రధాని మోడీ, రాహుల్ నివాళి: భారీ కాన్వాయ్లు వస్తుంటే... ప్రజలకు రాజ్నాథ్ విజ్ఞప్తి
Related Posts:
తాడిపత్రి ఘటనలో నిందితులపై కఠిన చర్యలు, ఎవరినీ ఉపేక్షించబోం: ఎస్పీతాడిపత్రిలో జేసీ ప్రభాకర్రెడ్డి ఇంటికి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరులతో వెళ్లడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. ఘటనన… Read More
ఏపీలో కరోనా: మళ్లీ పెరిగిన కేసులు -కొత్తగా 326 కేసులు, 2మరణాలు -విజయనగరంలో మళ్లీ వైరస్ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. కొవిడ్ నిర్ధారణ టెస్టుల సంఖ్యను పెంచగా, దానికి అనుగుణంగా కొత్త కేసులు కూడా పెరిగాయి. సోమవ… Read More
ఏపీలో మరో దారుణం: రామతీర్థం ఆలయ విధ్వంసం -జీసస్ విగ్రహం తల నరికితే? అంటూ జగన్పై ఆగ్రహాంఆంధ్రప్రదేశ్లో హిందూ ఆలయాలకు సంబంధించి మరో దారుణ సంఘటన చోటుచేసుకుంది. చిన్నా, పెద్ద ఆలయాల్లో తరచూ అనూహ్య సంఘటనలు జరుగుతుండగా, తాజాగా విజయనగరం జిల్లాల… Read More
సీఎం కేసీఆర్ మరో భారీ బాంబు -ఉద్యోగుల దిమ్మతిరిగేలా న్యూ ఇయర్ గిఫ్ట్ -లాక్డౌన్ నష్టాన్ని భరిస్తూ..కోపమొస్తే కారం పెట్టినట్లు మాట్లాడటం.. కరుణలో చేతికి ఎముక లేనట్లు వ్యవహరించడం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కొత్తేమీకాదు. అయితే, రాష్ట్రంలో బీజేపీ నా… Read More
సనాతన ధర్మం కాపాడటం హిందూ పాలనతోనే సాధ్యం.. బండి సంజయ్..తెలంగాణలో హిందూ పాలన రావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. సనాతన ధర్మాలను కాపాడటం హిందూ పాలనతోనే సాధ్యమని అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష… Read More
0 comments:
Post a Comment