బెంగళూరు: కర్ణాటకలో బుధవారం (ఫిబ్రవరి 6) నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరు మంది అసమ్మతి ఎమ్మెల్యేలు శాసన సభ సమావేశాలకు హాజరుకాకూడదని నిర్ణయించడంతో ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రభుత్వానికి తలనొప్పి మొదలైయ్యింది. అసమ్మతి ఎమ్మెల్యేలు శాసన సభకు రాకుంటే సంకీర్ణ ప్రభుత్వంతో ఆడుకుని అవిశ్వాస తీర్మాణం ప్రవేశపెట్టాలని బీజేపీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WKdRx1
ఆరు మంది అసమ్మతి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బడ్జెట్ సమావేశాలకు డుమ్మా, సీఎంకు చుక్కలు చూపించాలి!
Related Posts:
ఇంకా కొనసాగుతోన్న పోలింగ్ : 80 శాతం నమోదయ్యే అవకాశంఅమరావతి : ఆంధ్రప్రదేశ్లో మునుపెన్నడూ లేనివిధంగా అర్ధరాత్రి వరకు పోలింగ్ జరుగుతోంది. రాష్ట్రంలోని 400 పైచిలుకు పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ నిర్వహిస్తోన… Read More
భద్రాద్రి సీతారామస్వామి తిరు కల్యాణోత్సవాలు... కనువిందుగా గరుడాధివాసం పూజలుప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలం.. శ్రీ సీతారామస్వామి కొలువైన కమనీయ క్షేత్రం . రాములవారు నడయాడిన రమణీయ క్షేత్రం . భద్రాద్రి శ్రీ సీతారామ స్వామి వారి వా… Read More
ఏపీ పోలింగ్ హింసాత్మకం : టీడీపీ, వైసీపీ సై అంటే సై, పరిస్థితి ఉద్రిక్తం, అదనపు బలగాల మొహరింపుఅమరావతి : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. అధికార టీడీపీ, విపక్ష వైసీపీ కార్యకర్తలు కత్తులు దూయడంతో ఇద్దరు చనిపోయారు. పలు చోట… Read More
ఈసీ తీరును నిరసిస్తూ లోకేశ్ ధర్నాగుంటూరు : ఏపీలో ఎన్నికల అధికారుల తీరును నిరసిస్తూ మంత్రి లోకేశ్ ఆందోళన చేపట్టారు. గుంటూరు జిల్లా తాడేపల్లి క్రిస్టియన్ పేట వద్ద లోకేశ్ నిరసనకు దిగారు.… Read More
పార్టీ, కుమారుడా ? : ప్రచారం చేయకుంటే క్యాబినెట్ నుంచి తప్పుకో, హిమాచల్ సీఎం అల్టిమేటంసిమ్లా : సార్వత్రిక ఎన్నికల వేళ హిమాచల్ ప్రదేశ్ సీఎం జై రామ్ ఠాకూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన సహచర మంత్రి అనిల్ శర్మ .. మంది నియోజకవర్గంలో ప్రచా… Read More
0 comments:
Post a Comment