ఆంధ్రా-ఒరిస్సా సరిహద్దులో పరిస్థితి నివురుగప్పినా నిప్పులా ఉంది. ఈ నెల 28 నుంచి అమరవీరుల వారోత్సవాలు జరగనుండటంతో మావోయిస్టు అగ్రనేతల రాకతో హై టెన్షన్ నెలకొంది. ఇప్పటికే మావో అగ్రనేతలు ఏవోబీలో గల తూర్పుగోదావరి, విశాఖపట్టణం, ఒడిశా సరిహద్దుల్లోకి వచ్చారని పోలీసులు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చినట్టు సమాచారం. దీంతో ఆ పరిసర ప్రాంతాల్లో బాంబు, డాగ్ స్వ్కాడ్తో ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WU71qg
Saturday, July 25, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment