అమెరికాలో తాను చైనాకు ఏజెంటుగా పనిచేస్తున్నానని సింగపూర్కు చెందిన వ్యక్తి అంగీకరించాడు. అమెరికా, చైనాల మధ్య దూరం పెరుగుతున్న తరుణంలో ఈ వ్యవహారం కీలకంగా మారింది. జున్ వీ యెవో అనే ఆ సింగపూర్ పౌరుడు అమెరికాలో పొలిటికల్ కన్సల్టెన్సీ నిర్వహిస్తూ చైనా కోసం నిఘా సమాచారం సేకరిస్తున్నారని అమెరికా అధికారులు ఆరోపించారు. మరోవైపు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/300z0qv
Saturday, July 25, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment