గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఆరోగ్యం మెరుగుపడాలంటే తిరిగి ఆయన తొందరగా కోలుకోవాలంటే రాష్ట్రంలో గోమాంసంను నిషేధించాలని అఖిలభారత హిందూ మహాసభ నేత స్వామి చక్రపాణి మహారాజ్ అన్నారు. ఇలా వెంటనే బీఫ్ను గోవాలో నిషేధిస్తే సీఎం మనోహర్ ఆరోగ్యంలో మార్పు కనిపిస్తుందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మనోహర్ పారికర్ ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలోకి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RELTyV
మనోహర్ పారికర్ ఆరోగ్యం మెరుగుపడాలంటే దీన్ని నిషేధించాల్సిందే: స్వామి చక్రపాణి
Related Posts:
ముమ్మాటికీ ఇది రాజకీయ హత్యే ..కొల్లు రవీంద్రపై మోకా భాస్కర్ రావు భార్య ఏమన్నారంటే..ఏపీలో ఇప్పుడు మంత్రి పేర్ని నాని ప్రధాన అనుచరుడు హత్య కేసుపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ… Read More
విశాఖ వద్దు-అమరావతి ముద్దు, రాజధాని రైతుల దీక్షకు మద్దతు: సబ్బం హరి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుంచి విశాఖపట్టణం మార్చేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ రాజధాని రైతులు ఆందోళన బాట … Read More
హత్యలో కొల్లు రవీంద్రనే కాదు దేవినేని ఉమా ,చంద్రబాబు పాత్ర కూడా .. కొడాలి నాని సంచలనంటిడిపి నాయకుడు మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు ఎలాంటి విచారణ లేకుండా అరెస్టు చేసి తీసుకువెళ్లడంపై టిడిపి నేతలు నిప్పులుచెరుగుతున్న విషయం తెలిసిం… Read More
Delhi riots: ఢిల్లీ అల్లర్లకు సింగపూర్, సౌదీ లో స్కెచ్, కాంగ్రెస్ లీడర్ చేతివాటం, జాకీర్ నాయక్ !న్యూఢిల్లీ/ ముంబై: దేశాన్ని కుదిపేసిన ఢిల్లీ అల్లర్లకు విదేశాల్లో స్కెచ్ వేశారని, ఇస్తాం మతబోధకుడు జాకీర్ నాయక్ ను కలిసి పక్కాప్లాన్ వేశారని ఢిల్లీ పో… Read More
కడపకు మరో వరమిచ్చిన వైఎస్ కుటుంబం- ఎయిర్ పోర్టులో నైట్ ల్యాండింగ్ కు గ్రీన్ సిగ్నల్...మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని వరుసగా ఎందుకు గెలిపిస్తారని గతంలో ఓ పెద్దాయన అక్కడి ఓటర్లను అడిగిప్పుడు, ఆయనైతే ఏదో ఒక రోజు సీఎం అవుతాడు, తమ… Read More
0 comments:
Post a Comment