అమరావతి/ఖమ్మం: కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబును రాజకీయంగా భూస్థాపితం చేస్తానని, పులివెందులలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై పోటీకి తాను సిద్ధమని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు కేఏ పాల్ అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనతో కలిసి వస్తే అధికారం చేపట్టవచ్చునని సూచించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2TADY7t
పవన్ కళ్యాణ్ ఎవరికి తెలుసు.. పొత్తుకు రా, బాబును భూస్థాపితం చేస్తా, జగన్పై పోటీ చేస్తా: కేఏ పాల్
Related Posts:
యూపీలో ట్వీట్ల యుద్దం..!ప్రభుత్వ లోపాలపై సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తోన్న ప్రియాంక గాంధీ..!!లక్నో/హైదరాబాద్: ఉత్తర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి అదికార పార్టీకి మద్య ట్వీట్ల యుద్దం నడుస్తోంది. రాష్ట్రంలో నెలకొన్న శాంతి భద్రతల పరిస్థతి, మహిళల … Read More
అనంత కియా చుట్టూ ఆసక్తికర రాజకీయం..! అప్పుడు టీడిపి ఇప్పుడు వైసీపి నేతల దందా బాగోతం..!!అనంత పురం/హైదరాబాద్ : అనంత పురం రాజకీయాలు రంజుగా మారాయి. బహుళార్ధ సంస్థ కియా పరిశ్రమ చుట్టూ రాజకీయ ఆశావహుల చూపు పడింది. ఆ పరిశ్రమ చుట్టూ ఉన్న భూములు వ… Read More
సీఎంకు లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్: దేవుడి స్క్రిప్ట్ లో ట్విస్ట్లూ ఉంటాయి జగన్ గారూ..ఏపీ ముఖ్యమంత్రి జగన్కు టీడీపీ నేత లోకేశ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. నాలుగు రోజులుగా ప్రతీ రోజు లోకేశ్ సీఎం జగన్ ను లక్ష్యంగా చేసుకొని ట్విట్టర్ … Read More
వీరి మధ్య ఏంటి సంబంధం: మహిళను తన నాలుగేళ్ల కొడుకు ముందే చంపిన వ్యక్తి..ఆపై...ఢిల్లీ: ఢిల్లీలో విషాదం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి మరో మహిళను కత్తితో పొడిచి చంపాడు. ఆమె నాలుగేళ్ల కొడుకు ముందు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత తను క… Read More
గోసంరక్షల చేతిలో మృతి చెందిన పెహ్లుఖాన్ పేరు చార్జిషీట్లో చేర్చిన గెహ్లాట్ ప్రభుత్వంరాజస్థాన్ : పెహ్లు ఖాన్.. ఈ పేరు గుర్తు ఉండి ఉంటే ఉంటుంది. గోవులను స్మగ్లింగ్ చేశాడన్న ఆరోపణలపై 2017లో రాజస్థాన్లోని అల్వార్లో అతన్ని కొందరు గోసేవకు… Read More
0 comments:
Post a Comment