Saturday, June 29, 2019

యూపీలో ట్వీట్ల యుద్దం..!ప్రభుత్వ లోపాలపై సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తోన్న ప్రియాంక గాంధీ..!!

లక్నో/హైదరాబాద్: ఉత్తర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి అదికార పార్టీకి మద్య ట్వీట్ల యుద్దం నడుస్తోంది. రాష్ట్రంలో నెలకొన్న శాంతి భద్రతల పరిస్థతి, మహిళల పట్ల జరుగుతున్న అఘాయిత్యాల పట్ల ట్విట్టర్ లో కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని నిలదీసారు. ఉత్తర ప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై సోషల్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/303zsl3

Related Posts:

0 comments:

Post a Comment