అనంత పురం/హైదరాబాద్ : అనంత పురం రాజకీయాలు రంజుగా మారాయి. బహుళార్ధ సంస్థ కియా పరిశ్రమ చుట్టూ రాజకీయ ఆశావహుల చూపు పడింది. ఆ పరిశ్రమ చుట్టూ ఉన్న భూములు వారిని ఊరిస్తున్నట్టు తెలుస్తోంది. ఎలాగైనా కియా పరిశ్రమ చేరువలో ఉన్న భూములను సొంతం చేసుకోవాలని, లేదా వాటా దక్కించుకోవాలని ప్రస్తుత రాజకీయ నేతలు విశ్వ ప్రయత్నాలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XBgmVL
అనంత కియా చుట్టూ ఆసక్తికర రాజకీయం..! అప్పుడు టీడిపి ఇప్పుడు వైసీపి నేతల దందా బాగోతం..!!
Related Posts:
పరారీలతో టెన్షన్ ... ఒంగోలు రిమ్స్ నుండి ఢిల్లీ తబ్లిఘీ జమాత్ సభ్యుడు పరారీఏపీలో కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇప్పటికి ఏపీలో 161 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక చాలా మంది ఢిల్లీలో జరిగిన తబ్లిఘి జమాత్ మత … Read More
అడవిలో వదిలేస్తే కుక్క చావు చస్తారు .. వారిపై రాజాసింగ్ తీవ్ర వ్యాఖ్యలుతెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి . ఇటీవల గాంధీ ఆస్పత్రిలో కోవిడ్ బాధితుడు మరణించటంతో వార్డులో చికిత్స పొందుతున్న మృతుడి సోదరుడు… Read More
ప్రధాని మోడీ పిలుపు: ఏప్రిల్ 5 భారత విద్యుత్ రంగానికి అతిపెద్ద సవాలే! ఏం చేయాలంటే.?న్యూఢిల్లీ: కరోనావైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజల్లో భరోసా నింపుతున్న విషయం తెలిసిందే. కరోనాను 130 కోట్ల మంది ప్రజలు ఏకతాట… Read More
కరోనా: ఇంకా ఎందర్ని చంపుతుందో! ఇండియాలో 75 మంది.. గ్లోబల్గా 55వేలకుపైనే..'కరోనా' అంటే 'కిరీటం' అని అర్థం. మైక్రోస్కోప్లో చూసినప్పుడు ఈ వైరస్ కిరీటం ఆకృతిలో కనిపించడంతో దానికా పేరు పెట్టారు. అలా భూగోళాన్ని కబ్జాచేసి రాజ్యంచ… Read More
లాక్ డౌన్ ఎత్తివేత ఊహాగానాలపై ప్రజల్లో మిశ్రమ స్పందన- ప్రభుత్వాలు సిద్ధమేనా ?దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్న తరుణంలో ఏప్రిల్ 14 వరకూ కేంద్రం విధించిన లాక్ డౌన్ ఎత్తేస్తారా లేక కొనసాగిస్తారా అన్న చర్చ సాగ… Read More
0 comments:
Post a Comment