అనంత పురం/హైదరాబాద్ : అనంత పురం రాజకీయాలు రంజుగా మారాయి. బహుళార్ధ సంస్థ కియా పరిశ్రమ చుట్టూ రాజకీయ ఆశావహుల చూపు పడింది. ఆ పరిశ్రమ చుట్టూ ఉన్న భూములు వారిని ఊరిస్తున్నట్టు తెలుస్తోంది. ఎలాగైనా కియా పరిశ్రమ చేరువలో ఉన్న భూములను సొంతం చేసుకోవాలని, లేదా వాటా దక్కించుకోవాలని ప్రస్తుత రాజకీయ నేతలు విశ్వ ప్రయత్నాలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XBgmVL
Saturday, June 29, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment