Saturday, June 29, 2019

వీరి మధ్య ఏంటి సంబంధం: మహిళను తన నాలుగేళ్ల కొడుకు ముందే చంపిన వ్యక్తి..ఆపై...

ఢిల్లీ: ఢిల్లీలో విషాదం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి మరో మహిళను కత్తితో పొడిచి చంపాడు. ఆమె నాలుగేళ్ల కొడుకు ముందు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత తను కూడా చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయితే ప్రస్తుతం ఆ వ్యక్తి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. ఇదిలా ఉంటే ఆ వ్యక్తి చేతిలో ఓ లేఖను పోలీసులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XBgpRr

Related Posts:

0 comments:

Post a Comment