ఏపిలో భారీగా నష్టపోయిన కాంగ్రెస్ తిరిగి ఎన్నికల వేళ పుంజుకొనేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రత్యేక హోదా అస్త్రంగా ఎన్నికల బరిలోకి దిగుతోంది. ఏపి ప్రజలను ఆకట్టుకొనేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం విజయవాడలో ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యారు. ఇక, ప్రియాంకను ఏపిక ఆహ్వానిస్తున్నారు. విజయవాడలో సీడబ్ల్యూసీ సమావేశం..ఏపిలోని పార్టీ పరిస్థితులు..ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2BgP22H
అమరావతి వేదికగా సీడబ్ల్యూసీ సమావేశం: ఏపికి ప్రియాంక :ఢిల్లీలో టిడిపితో పొత్తు..!
Related Posts:
పబ్జీ 6 గంటలే ఆడే నిబంధన తొలగింపు ... హెల్త్ రిమైండర్ ఎర్రర్ అట.. షాకింగ్ ట్వీట్పబ్జీగేమ్ ఇక నుండి ఆరుగంటలే ఆడేలా పరిమితం చేస్తూ పబ్జీవాలాలకు షాక్ ఇచ్చింది టెన్ సెంట్ గేమింగ్ కంపెనీ అని అందరూ భావించారు. ఇది పేరెంట్స్ కు గుడ్ న్యూస… Read More
కూతురు ర్యాంప్ వాక్ , తండ్రి ఈలలుఓ మంచి పని కోసం కూతురు ర్యాంప్ వాక్ చేస్తుంటే తండ్రి సంతోషంతో ఈలలు వేశారు.ఇది ముంబయి ప్యాషన్ లో జరిగింది. కాగా ఈలలు వేసిందది ఎవరో కాదు , బాలివుడ్ స్టా… Read More
ప్రపంచంలో నాల్గో స్పేస్ పవర్గా భారత్ : ప్రధాని మోడీప్రధాని నరేంద్రమోడీ కాసేపట్లో కీలక ప్రకటన చేయనున్నారు. ఉదయం 11.45 నుంచి 12గంటల మధ్యలో జాతినుద్దేశించి ప్రసగించనున్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ట్వీట… Read More
కారు, పదహారు, సర్కార్ : ఇదే గులాబీ నినాదమట ?హైదరాబాద్ : కారు, పదహారు, సర్కార్ ఇదే తమ నినాదమని స్పష్టంచేశారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. టీఆర్ఎస్ ఇంటి పార్టీ అని .. ఇంటి పార్టీని గెలిప… Read More
సర్జికల్స్ స్ట్రైక్స్ మేము కూడా చేస్తాం అంటున్న రాహుల్గాంధీ : ఎక్కడ ? ఎప్పుడు ? ఎందుకు ?రాజస్తాన్ : పేదరికంపై కనీస ఆదాయ పథకం ద్వారా సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. రాజస్తాన్లో పర్యటించిన రాహుల… Read More
0 comments:
Post a Comment