Saturday, June 29, 2019

గోసంరక్షల చేతిలో మృతి చెందిన పెహ్లుఖాన్ పేరు చార్జిషీట్లో చేర్చిన గెహ్లాట్ ప్రభుత్వం

రాజస్థాన్ : పెహ్లు ఖాన్.. ఈ పేరు గుర్తు ఉండి ఉంటే ఉంటుంది. గోవులను స్మగ్లింగ్ చేశాడన్న ఆరోపణలపై 2017లో రాజస్థాన్‌లోని అల్వార్‌లో అతన్ని కొందరు గోసేవకులు కొట్టి చంపారు. ఇప్పుడు గెహ్లాట్ ప్రభుత్వం పెహ్లు ఖాన్ కుమారులు ఇర్సద్, ఆరిఫ్‌లపై కేసులు నమోదు చేసింది. అంతేకాదు రాజస్థాన్ జంతు సంరక్షణ చట్టం కింద మృతుడు పెహ్లు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/306ldMn

Related Posts:

0 comments:

Post a Comment