Monday, January 4, 2021

7వ రౌండ్ చర్చలు కూడా ఫెయిల్ -అగ్రి చట్టాలపై రైతులు, కేంద్రం మొండిపట్టు -8న మళ్లీ భేటీ

వివాదాస్పద వ్యవసాయ చట్టాల విషయంలో రైతులతో కేంద్ర ప్రభుత్వం చర్చల్లో మళ్లీ ప్రతిష్టంభన ఏర్పడింది. ఢిల్లీ సరిహద్దులో రైతుల నిరసనలు 40వ రోజుకు చేరినవేళ సోమవారం రైతు సంఘాల నేతలు, కేంద్ర మంత్రులు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ వేదికగా 7వ రౌండ్ చర్చలు జరిగాయి. సమస్య పరిష్కారం కోసం జరిగిన ఆరు దఫాల చర్చలు విఫలం కాగా,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3n7dbxG

Related Posts:

0 comments:

Post a Comment