Wednesday, February 6, 2019

కోడిపుంజుపై కేసు పెట్టండి..! తలలు పట్టుకున్న పోలీసులు..!

శివపురి : మర్డర్లు, దొంగతనాలు, నేరాలు ఇతరత్రా కేసులతో నిత్యం సతమతమయ్యే పోలీసులకు వింత అనుభవం ఎదురైంది. సహజంగా కేసులంటే మనుషులపై పెడతారు. కానీ మధ్యప్రదేశ్ లో జరిగిన ఘటన అక్కడి పోలీసులకు తలనొప్పిగా మారింది. కోడిపుంజుపై కేసు పెట్టాలంటూ ఠాణా మెట్లెక్కింది ఓ మహిళ. దీంతో కేసు ఎలా పెట్టాలో, ఆమెకు ఎలా సర్ధిచెప్పాలో అర్థం కాక తలలు పట్టుకున్నారు పోలీసులు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WMG6uT

Related Posts:

0 comments:

Post a Comment