ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు టీడీపీ మహిళా నేత అనిత. రాష్ట్రంలో తుగ్లక్ పాలన కొనసాగుతోందని.. సీఎం జగన్ లక్ష్యంగా విమర్శలు చేశారు. సీఎం జగన్ వింత పోకడలు, విచిత్ర నిర్ణయాలతో ముందుకెళ్తున్నారని మండిపడ్డారు. దీంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. రేషన్ కార్డుల తొలగింపుపై కూడా అనిత మాట్లాడారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mZQgFq
Wednesday, December 9, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment