ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు టీడీపీ మహిళా నేత అనిత. రాష్ట్రంలో తుగ్లక్ పాలన కొనసాగుతోందని.. సీఎం జగన్ లక్ష్యంగా విమర్శలు చేశారు. సీఎం జగన్ వింత పోకడలు, విచిత్ర నిర్ణయాలతో ముందుకెళ్తున్నారని మండిపడ్డారు. దీంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. రేషన్ కార్డుల తొలగింపుపై కూడా అనిత మాట్లాడారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mZQgFq
పేదోడి నోటి వద్ద కూడు లాక్కొంటున్నారు.. రేషన్ కార్డుల తొలగింపుపై అనిత ధ్వజం..
Related Posts:
అమెరికాలో భారత సంతతి మహిళా రీసెర్చర్ దారుణ హత్యవాషింగ్టన్: అమెరికాలోని టెక్సాస్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. జాగింగ్ చేస్తున్న వేళ భారత సంతతికి పరిశోధకురాలిని దుండగులు హత్య చేశారు. టెక్సాస్ రాష్ట్ర… Read More
పాకిస్థాన్ దుస్సాహసం: జమ్మూకాశ్మీర్నూ తమ భూభాగాలుగా చూపుతూ కొత్త మ్యాప్ విడుదలఇస్లామాబాద్: పాకిస్థాన్ మరో దుస్సాహాసానికి పాల్పడింది. ఆగస్టు 5 నాటికి జమ్మూకాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసి ఏడాది… Read More
ఆక్స్ ఫర్డ్ కొవిడ్-19 వ్యాక్సిన్: కీలక అడుగు-ఇండియాలో ఫేజ్-3 ట్రయల్స్కు కేంద్రం ఓకే-సీరం ఆధ్వర్యంలోకరోనా విలయం మరింత ఉధృతంగా మారుతోన్న వేళ.. విరుగుడు వ్యాక్సిన్ ప్రయోగాలు కూడా కీలక దశకు చేరుతున్నాయి. కొవిడ్-19 వ్యాక్సిన్ తయారీలో అందరికంటే ముందున్న, … Read More
జైలుపై ఐసిస్ ఉగ్ర దాడి... నాయకత్వం వహించింది భారతీయుడే..? వెలుగులోకి సంచలన విషయాలు...ఆదివారం(అగస్టు 2) సాయంత్రం ఆఫ్ఘనిస్తాన్లోని నంగర్హర్ ప్రావిన్స్లో ఉన్న జలాలాబాద్ జైలుపై ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్&సిరియా(ISIS) ఉగ్రవాదులు ఆత… Read More
గంటా శ్రీనివాసరావు కు జగన్ నో చెప్పారా? - దొడ్డిదారిన వైసీపీలోకి చేరికంటూ మంత్రి అవంతి సంచలనంఆంధ్రప్రదేశ్ కొత్త కార్యానిర్వాహక రాజధాని విశాఖపట్నానికి సంబంధించిన రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు అధికార వై… Read More
0 comments:
Post a Comment