ఢాకా: బంగ్లాదేశ్లో ఓ వ్యక్తి విమానాన్ని హైజాక్ చేసే ప్రయత్నం చేశాడు. అతనిని బంగ్లాదేశ్ ప్రత్యేక దళాలు కాల్చి చంపేశాయి. బిమాన్ ఎయిర్ లైన్కు చెందిన బీజీ 147 విమానాన్ని గుర్తు తెలియని వ్యక్తులు హైజాక్ చేయడానికి ప్రయత్నించారు. బంగ్లాదేశ్కు చెందిన ఆ విమానం ఢాకా నుంచి చిట్టగాంగ్ మీదుగా దుబాయికి బయలుదేరాల్సి ఉంది. ఢాకా నుంచి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TfgqIl
148 మందితో వెళ్తున్న విమానం హైజాక్, హైజాకర్ను కాల్చి చంపిన భద్రతా దళాలు
Related Posts:
ఇమ్రాన్ ఖాన్ యుద్ధోన్మాదం, భారత్ ‘కాశ్మీర్’పై అక్కసు: ఆర్ఎస్ఎస్, మోడీపై తీవ్ర వ్యాఖ్యలున్యూయార్క్: తమది ఉగ్రవాద దేశంగా భారత్ ఎప్పుడూ ఆరోపిస్తుందని.. అయితే, తమ దేశంలో ఎలాంటి ఉగ్రవాద సంస్థలు లేవని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసా… Read More
14 రోజుల తర్వాత చిక్కిన అన్నాడీఎంకే నేత.. అదుపులో వాటర్ ట్యాంకర్ డ్రైవర్ కూడా...సాప్ట్వేర్ ఇంజినీర్ మృతికి కారణమైన అన్నాడీఎంకే కోశాధికారి, మాజీ కౌన్సిలర్ జయగోపాల్ను పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై హత్య కేసు కూడ… Read More
భారత్లో బుద్దుడు నడయాడిన దేశం... శాంతిని కోరుకుంటుంది... యుద్దాన్ని కాదు... ఐరాసలో మోడీఐక్యరాజ్యసమితిలో ప్రసంగించిన ప్రధాని నరేంద్రమోడీ మరోసారి శాంతి సందేశాన్ని వినిపించారు. భారత దేశం ఎల్లప్పుడు శాంతిని కోరుకుంటుందని చెప్పిన ఆయన ప్రపంచ ద… Read More
చంద్రబాబు, ఆయన బృందానికి పిచ్చి ముదిరింది...! ఎమ్మెల్యే రోజాబాక్సైట్ తవ్వకాలను తామే రద్దు చేశామంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పడం పై ఎమ్మెల్యే రోజా ఫైర్ అయ్యారు. సీఎం జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన… Read More
ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన సైన్యం: ఇంటి యజమాని సురక్షితం, ఓ జవాను మృతిశ్రీనగర్: జమ్మూకాశ్మీర్ రాంబన్ జిల్లా బటోటే గ్రామంలోని ఓ ఇంట్లో ఉగ్రవాదులు శనివారం మధ్యాహ్నం చొరబడ్డారు. ఆ ఇంటి యజమానిని కూడా వారితోపాటు బంధించారు. స… Read More
0 comments:
Post a Comment