ఏపీలో నిరుద్యోగ యువతకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండే కోర్సులను ఎంపిక చేసి వీటిని నేర్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 30 నగరాల్లో స్కిల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ ఏడాది అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రంలోని 30 నగరాలు, పట్టణాల్లో స్కిల్ కాలేజీలు ప్రారంభించనుంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ElB04b
ఏపీలో ఉద్యోగార్ధులకు భరోసా- ఇక స్కిల్ కాలేజీలు.. అక్టోబర్ నుంచి 30 చోట్ల...
Related Posts:
నాంపల్లిలో అఖిలపక్ష సమావేశం..! వలస కూలీల సహాయంపై టీ సర్కార్ తప్పుడు ప్రచారం చేస్తోందన్న నేతలు..!!హైదరాబాద్ : గులాబీ ప్రభుత్వంపై అఖిలపక్ష నాయకులు మరోసారి మండిపడ్డారు. లాక్ డౌన్ ఆంక్షల నేపథ్యంలో ప్రభుత్వం నిరుపేదలకు, వలస కూలీలకు తగు న్యాయం చేయక పోగా… Read More
కరోనా బాధితులకు 2 వేలు ఆర్ధిక సాయం .. సీఎం జగన్ నిర్ణయంఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కరోనా బాధితుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని కరోనా అనుమానితులందరినీ గుర్తించి వైద్య పరీక్షలు నిర్వహించాలని… Read More
మమతా బెనర్జీ! మీకు చేతకాకుంటే కేంద్రాన్ని అభ్యర్థించు: గవర్నర్ తీవ్రస్థాయి విమర్శలుకోల్కతా: కరోనా మహమ్మారి విస్తరిస్తున్నా.. మమతా బెనర్జీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పశ్చిమబెంగాల్ గవర్నర్ జగదీప్ సింగ్ ధన్కర్ తీవ్రస్థాయిల… Read More
ఏపీలో కరోనా టెస్టుల సామర్ధ్యం రెట్టింపు- త్వరలో రోజుకు 4 వేల పరీక్షలుఏపీలో కరోనా వైరస్ పరీక్షల నిర్వహణ చివరి దశకు చేరుకుంటోంది. ఇప్పటికే నేరుగా గుర్తించిన రోగులకు క్వారంటైన్ తో పాటు పరీక్షలు కొనసాగుతుండగా.. తాజాగా నిర్వ… Read More
Coronavirus Lockdown: నిన్న ఢిల్లీ తబ్లీగ్ జమాత్, నేడు కేరళ చర్చిలో ప్రార్థనలు, కేసు !తిరువనంతపురం: కరోనా వైరస్ (COVID 19) అరికట్టడానికి దేశం మొత్తం లాక్ డౌన్ అమలు చేశారు. లాక్ డౌన్ అమలు చేసినా కరోనా వైరస్ మహమ్మారి కట్టడి కాకపోవడంతో రెం… Read More
0 comments:
Post a Comment