Sunday, January 20, 2019

స్పీక‌ర్ ప‌ద‌వీకాలం త‌ర్వాత ఇక విశ్రాంతే..! పోచారంతో పాటు మ‌రికొంద‌రికి పొలిటిక‌ల్ రిటైర్మెంట్..!

హైద‌రాబాద్ : తెలంగాణ రెండో విడ‌త ఎన్నిక‌ల‌లో టీఆర్ఎస్ పార్టీ ఘ‌‌విజ‌యం సాధించింది. అయితే ప్ర‌భుత్వ ప‌ద‌వులు అనుభ‌విస్తున్న కొంత మంది నేత‌ల‌కు ఇదే చివ‌రి అవ‌కాశంగా తెలుస్తోంది. వ‌యోభారం పైబ‌డ‌డంతో కొంత‌మంది నేత‌ల‌కు ఇప్ప‌టికే విశ్రాంతినివ్వ‌గా వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల నాటికి మ‌రికొంత మంది రాజ‌కీయాల నుండి నిష్క్ర‌మించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. తాజాగా తెలంగాణ శాస‌నస‌భ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ASTeFG

Related Posts:

0 comments:

Post a Comment