అయరావతి/హఐదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశాలలో పాల్గొనేందుకు ఐటీ, పంచయతీరాజ్ శాఖా మంత్రి నారా లోకేష్ దావోస్ వెళుతున్నారు. ఈ నెల 21న హైదరాబాద్ నుంచి బయలుదేరుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్రతినిధుల బృందానికి మంత్రి లోకేష్ నాయకత్వం వహించనున్నారు. సన్రైజ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ కి మరిన్ని పెట్టుబడులు తీసుకొచ్చే
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2T6jxPQ
ప్రపంచ ఆర్దిక వేదిక పై సన్ రైజ్ స్టేట్..! దావోస్ వార్షిక సమావేశాలకు లోకేష్..!!
Related Posts:
UPSCలో ఉద్యోగాలు: సీఐఎస్ఎఫ్ ఏసీ (EXE)ఎల్డీసీఈ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలయూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా సీఐఎస్ఎఫ్ ఏసీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా ఎల్డీసీఈ పోస్టులను భర్… Read More
disha rape encounter:సీపీ సజ్జనార్ కు తల్లి విలువ తెలుసు, అమ్మాయిల కన్నీళ్లు !హైదరాబాద్: దిశను ఎక్కడైతే దారుణంగా చంపేశారో అక్కడే ఆ కేసులోని నలుగురు దర్మార్గులను అంతమొందించారు సైబరాబాద్ పోలీసులు. శుక్రవారం ఉదయం నుంచి దేశవ్యాప్తంగ… Read More
ముగ్గురు నిందితులు సాముహిక ఖననం, జక్లేర్లో మహ్మద్, ఆస్పత్రి నుంచి నేరుగా శ్మశానానికే...దిశపై లైంగికదాడి చేసి హతమార్చిన నిందితుల అంత్యక్రియలు రాత్రి వరకు పూర్తిచేయబోతున్నారు. చటాన్పల్లి నుంచి మహబూబ్నగర్ ప్రభుత్వ ఆస్పత్రి వద్దకు నలుగురి … Read More
పాకిస్థాన్ అదుపులోకి 18 మంది భారతీయ మత్స్యకారులుగాంధీనగర్: గుజరాత్ తీరంలో 18 మంది భారతీయ మత్స్యకారులను పాకిస్థాన్ మారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ(పీఎంఎస్ఏ) అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు ఫిషర్మెన్ అ… Read More
నిర్భయ కేసులో కేంద్రం కీలక నిర్ణయం... నిందితునికి క్షమాబిక్షను రద్దు చేస్తూ... రాష్ట్రపతికి లేఖనిర్భయ కేసులో క్షమాబిక్ష పెట్టుకున్న నేరస్థుడి అభ్యర్థనను తిరస్కరిస్తూ... కేంద్రం రాష్ట్రపతికి సిఫారసు చేసింది. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ మహిళలపై జరు… Read More
0 comments:
Post a Comment