భారత్-చైనా సరిహద్దు ఘర్షణ నేపథ్యంలో అమరుడైన కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని పరామర్శించడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ సూర్యాపేటకు వెళ్ళారు. కల్నల్ సంతోష్ బాబు చిత్రపటానికి నివాళులు అర్పించారు . నేడు సంతోష్ బాబు కుటుంబాన్ని పరామర్శించిన ముఖ్యమంత్రి కేసీఆర్ సంతోష్ భార్య సంతోషి , అలాగే సంతోష్ బాబు తల్లిదండ్రులు ఉపేందర్,మంజులతో మాట్లాడారు. కల్నల్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hKiPEB
Monday, June 22, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment