న్యూఢిల్లీ: లఢక్ సెక్టార్లో భారత్-చైనా మధ్య నెలకొన్న సరిహద్దు వివాదాలు రోజురోజుకూ రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. అనేక వివాాదాలకు కేంద్రబిందువులు అవుతున్నాయి. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ నాయకులు ఒకరినొకరు విమర్శనాస్త్రాలను సంధించుకుంటున్నారు. ఒకరి తప్పులను మరొకరు ఎత్తి చూపుతున్నారు. చైనా పట్ల బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం మెతక వైఖరి అనుసరిస్తోందని కాంగ్రెస్ ధ్వజమెత్తుతోండగా.. యూపీఏ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eoHQTr
చైనా ఆక్రమణలో కొన్ని వేల కిలోమీటర్ల భారత భూభాగం: ఒకరి తప్పులు ఒకరు: తవ్వి మరీ
Related Posts:
రాజకీయ నటనలు..! చీలిక దిశగా పరిశ్రమ..!!అమరావతి/హైదరాబాద్ : సినీ పరిశ్రమలో శాశ్వత మిత్రులు గానీ, శాశ్వత శత్రువులు గానీ ఉండరు. ఎప్పుడు ఎవ్వరు ఎటువైపు మారిపోతారో చెప్పడం కష్టం. ఈ వ్యాఖ్యలు రాజ… Read More
పాక్ యుద్ధానికి రెచ్చగొడుతోందా..? సరిహద్దుల్లో యుద్ధవిమానాలు మోహరింపు.. ఏం జరుగుతోంది?న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్లో భారత సర్కార్ ఆర్టికల్ 370 రద్దు చేసి రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. ఈ నిర్ణయంపై పాకిస్తాన్ గుర్ర… Read More
కొడవళ్లతో వచ్చిన దొంగలను తరిమికొట్టిన బామ్మ, తాతయ్య..!! (వీడియో)తిరునల్వేలి: దేశంలో దొంగల బెడద ఎక్కువైపోయింది. నిన్న మొన్నటివరకు చెడ్డీ గ్యాంగ్ హైదరాబాద్ వాసులకు నిద్రలేకుండా చేసింది. ఇక చెన్నైలో కూడా ఇదే తరహా దొం… Read More
వైసీపీలోకి వీవీ వినాయక్..!! జగన్ మాటలే స్పూర్తి అంటూ : ఆయన టార్గెట్ అదేనా..!!ప్రమఖ దర్శకుడు వీవీ వినాయక్ రాజకీయాల్లోకి వస్తున్నారా. ఆయన వైసీపీలో చేరాలని నిర్ణయించారా. కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు అదే విషయాన్ని స్పష్టం చ… Read More
మూగజీవాల మరణ మృదంగం..! అదికార పార్టీకి శాపగ్రస్తం..!!అమరావతి/హైదరాబాద్ : చిన్న చిన్న మానవ తప్పిదాలు పెద్ద పెద్ద సమస్యలకు నాంది పలుకుతాయా అంటే అవుననే సమాదానాలు వినిపిస్తున్నాయి. అదికార పార్టీల చిన్న పాటి … Read More
0 comments:
Post a Comment