న్యూఢిల్లీ: లఢక్ సెక్టార్లో భారత్-చైనా మధ్య నెలకొన్న సరిహద్దు వివాదాలు రోజురోజుకూ రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. అనేక వివాాదాలకు కేంద్రబిందువులు అవుతున్నాయి. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ నాయకులు ఒకరినొకరు విమర్శనాస్త్రాలను సంధించుకుంటున్నారు. ఒకరి తప్పులను మరొకరు ఎత్తి చూపుతున్నారు. చైనా పట్ల బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం మెతక వైఖరి అనుసరిస్తోందని కాంగ్రెస్ ధ్వజమెత్తుతోండగా.. యూపీఏ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eoHQTr
చైనా ఆక్రమణలో కొన్ని వేల కిలోమీటర్ల భారత భూభాగం: ఒకరి తప్పులు ఒకరు: తవ్వి మరీ
Related Posts:
ఆర్టికల్ 370 రద్దు అనాలోచిత నిర్ణయం : జీవన్ రెడ్డి విసుర్లుహైదరాబాద్/జగిత్యాల : ఆర్టికల్ 370 రద్దు చేయడంపై విపక్షాలు భగ్గుమన్నాయి. జమ్ము కశ్మీర్ రాష్ట్ర విభజన బిల్లుకు పెద్దల సభ రాజ్యసభ ఆమోదం పొందడంతో .. కాంగ్… Read More
కేసీఆర్ సొంతూరు చింతమడకలో అల్లుడు హరీష్.. ఏం చేస్తున్నారంటే..!సిద్ధిపేట : మామకు తగ్గ అల్లుడు. మామ చెప్పిందే ఆయనకు వేదం. మామ బాటలో నడుస్తూ.. మామను అనుసరిస్తూ.. మామ కోసం ఏమైనా చేస్తారు. అంతలా మామంటే మమకారం, అభిమానం… Read More
హౌస్ అరెస్ట్ టు గెస్ట్ హౌస్.. మెహబూబ ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లా అరెస్ట్న్యూఢిల్లీ : జమ్ముకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దుచేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ముందుజాగ్రత్త చర్యగా మాజీ సీఎంలు మెహబూబా ముఫ్తీ, ఒమ… Read More
కశ్మీరీలకు నేడే నిజమైన దీపావళి : కిషన్ రెడ్డిన్యూఢిల్లీ : 370 రద్దుపై కేంద్రహోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. ఆర్థికల్ 370 రద్దు చేయడం ఒకరికి వ్యతిరేకం, మరొకరికి లాభం కాదని… Read More
కశ్మీర్పై రాజ్యసభలో ఓటింగ్... ఆ టైంలో ఎంపీలను గాల్లో తిప్పిన ఎయిరిండియాన్యూఢిల్లీ: కోల్కతా నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం అమృత్సర్కు దారి మళ్లించారు. ఢిల్లీ విమానాశ్రయంలో ట్రాఫిక్ ఎక్కువ ఉన్నందున ముందుగా ఢి… Read More
0 comments:
Post a Comment