కోల్ కతా: కోల్కతాలో బీజేపీకి వ్యతిరేకంగా జరిగిన భారీ ర్యాలీలో పలువురు బీజేపీయేతర పార్టీ నాయకులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో జరిగిన ఈ మెగా ర్యాలీకి ప్రజలు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పలువురు జాతీయ స్థాయి నేతలు కూడా హాజరై మోడీ సర్కార్ విధానాలను ఎండగట్టారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2T5MpYc
సంతలో పశువులను కొన్నట్లు కర్నాటక ఎమ్మెల్యేలను మోడీ కొంటున్నారు: చంద్రబాబు
Related Posts:
కేంద్రం పక్కా ట్రాప్- రెచ్చగొట్టి ఇరుకున్న జగన్- మరో లాబీయింగ్ కు పాట్లు?ఆంధ్రప్రదేశ్ కు విభజన సందర్భంగా ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకోవడంలో విఫలమవుతున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా తన నిర్ణయాలతో మరిన్ని కొత్త సమస్యలకు కారణమవుతోంద… Read More
పార్లమెంటులో గొంతెత్తండి-నేనూ ఢిల్లీకి వస్తా-తెలంగాణ హక్కులకు భంగం కలిగితే ఉపేక్షించేది లేదు-గెజిట్పై కేసీఆర్కృష్ణా,గోదావరి నదులపై తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ సాగునీటి ప్రాజెక్టులు,విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను నదీ యాజమాన్య బోర్డుల ఆధీనంలోకి తీసుకొస్తూ కేంద్రం గెజిట్… Read More
Rasi Phalalu (18th july 2021) | రోజువారీ రాశి ఫలాలుడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
కాళరాత్రి: ముంబై అతలాకుతలం: నిద్రపోని దేశ ఆర్థిక రాజధానిముంబై: దేశ ఆర్థిక రాజధానిపై ప్రకృతి పగబట్టినట్టు కనిపిస్తోంది. ఇటీవలే భారీ వర్షాలతో అతలాకుతలమైన ముంబై.. మళ్లీ అదే స్థితికి చేరుకుంది. ఏకధాటిగా కురుస్త… Read More
బుట్టలో పెళ్లికూతురును ఎందుకు కూర్చోబెడతారు..? మేనమామనే ఎందుకు తీసుకొస్తారు..?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నా… Read More
0 comments:
Post a Comment