Thursday, January 17, 2019

ముసుగు తొలిగిపోయింది : ఏపికి ఇస్తే మాకూ కావాల‌న్నారు : అందుకే జ‌గ‌న్ తో భేటీ..!

ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ప్ర‌య‌త్నాలు..జ‌గ‌న్ -కేటీఆర్ భేటీ పై ఏపి ముఖ్య‌మంత్రి..టిడిపి అధినేత చంద్ర‌బాబు మండిప‌డ్డారు. బీజేపి అజెండా అమ‌లు చేసేందుకే ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ అని సీయం వ్యాఖ్యానించారు. ఏపీకి హోదా ఇస్తే తమకూ ఇవ్వా లని కేసీఆర్ అన్నారని గుర్తుచేశారు.ఇరు పార్టీ నేతల భేటీతో టీఆర్ఎస్, వైసీపీ ముసుగు తొలగిపోయిందన్నారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2AMDN1C

Related Posts:

0 comments:

Post a Comment