ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు..జగన్ -కేటీఆర్ భేటీ పై ఏపి ముఖ్యమంత్రి..టిడిపి అధినేత చంద్రబాబు మండిపడ్డారు. బీజేపి అజెండా అమలు చేసేందుకే ఫెడరల్ ఫ్రంట్ అని సీయం వ్యాఖ్యానించారు. ఏపీకి హోదా ఇస్తే తమకూ ఇవ్వా లని కేసీఆర్ అన్నారని గుర్తుచేశారు.ఇరు పార్టీ నేతల భేటీతో టీఆర్ఎస్, వైసీపీ ముసుగు తొలగిపోయిందన్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2AMDN1C
ముసుగు తొలిగిపోయింది : ఏపికి ఇస్తే మాకూ కావాలన్నారు : అందుకే జగన్ తో భేటీ..!
Related Posts:
మండ్యలో సుమలతకు చాన్స్: కేంద్ర మంత్రి పదవి, అదృష్టం: బసవానంద స్వామిజీ, సీఎం కొడుకు!బెంగళూరు: కర్ణాటకలో మండ్య లోక్ సభ నియోజక వర్గం ఫలితాల గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది. మండ్య లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన సీఎం కుమారస్వామి కుమారుడు … Read More
పొత్తు చిత్తవ్వడానికి క్రేజీ రీజన్ చెప్పిన రాహుల్..! అంతా కేజ్రీ నే చేసాడన్న కాంగ్రెస్ చీఫ్..!!దిల్లీ/హైదరాబాద్ : ఎన్నికలు ఫలితాలు మరి రెండు వారాల్లో వెలువడుతున్న క్రమంలో ప్రాంతీయ పార్టీ నేతలతో పాటు జాతీయ పార్టీ నేతలు కూడా ఒకరిపై ఒకరు విమర్శనాస్… Read More
ఫలితాల ముందు పరేషాన్ చేస్తుండు..! కేసీఆర్ పర్యటనల మర్మం పద్మనాభుడికే తెల్వాలే..!!హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఏది చేసినా కాస్త వెరైటీగానే ఉంటుంది. మీడియా సమావేశాల్లో మాట్లాడే అంశం నుండి బహిరంగ సమావేశాల… Read More
బీహెచ్ఈఎల్లో ఇంజినీర్, సూపర్వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలభారత హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా ఇంజినీర్/సూపర్ వైజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు… Read More
కేవీపీని వెనకేసుకొచ్చిన ఉండవల్లి .. పోలవరంపై అనుమానాలు నివృత్తి చేస్తే బహిరంగ క్షమాపణ చెప్తాసీనియర్ నాయకుడు , మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పోలవరం ప్రాజెక్ట్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేవీపీ రామచంద్రరావు వ్యాఖ్యలను సమర్ధించారు. కేవీపీ ప… Read More
0 comments:
Post a Comment