ఢిల్లీ: ఢిల్లీలో ప్రైవేట్ పాఠశాలలకంటే మెరుగ్గా ప్రభుత్వ పాఠశాలలను తీర్చి దిద్దుతామని 2015 ఎన్నికల సందర్భంగా ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. అయితే ఆ సమయంలో ఈ హామీని ప్రజలు చాలా తేలిగ్గా తీసుకున్నారు. ఎందుకంటే ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దడం ఎవరి తరం కాదనే నిర్ణయానికి ప్రజలు వచ్చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OoCtsn
ఫలించిన కేజ్రీవాల్ మంత్రం: CBSE 12వ తరగతి ఫలితాల్లో ఢిల్లీ ప్రభుత్వ స్కూళ్లు ప్రదర్శన అదుర్స్..!
Related Posts:
ఏపీలో సింగిల్ డే రికార్డు- ఒక్క రోజులో 1322 కేసులు- ఏడుగురు మృతి-భయానకంగా పరిస్ధితి...ఏపీలో కరోనా తీవ్ర రూపం దాల్చింది. గతంలో ఎన్నడూ లేనంత స్ధాయిలో ఒక్క రోజులేనే గరిష్ట కేసులు నమోదయ్యాయి. పాత రికార్డులను తిరగరాస్తూ ఏకంగా 24 గంటల్లో 1322… Read More
ఏపీలో ఉద్యోగులకు ఇంకా అందని జీతాలు- ప్రభుత్వ తీరుపై వేతన జీవుల్లో ఆగ్రహం..ఏపీలో జూన్ నెల జీతం కోసం ప్రభుత్వ ఉద్యోగులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఆరో తేదీ వచ్చేసినా ఇంకా ఉద్యోగుల ఖాతాల్లో ఇంకా జీతాలు తమ కాలేదు. ప్రభుత్వ ఆమోదం … Read More
మోకా హత్య... కొల్లు అరెస్ట్... చంద్రబాబు బీసీ 'కార్డు'కు మంత్రి అనిల్ అదిరిపోయే కౌంటర్...వైసీపీ నేత మోకా భాస్కర రావు హత్య కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్టుకు సంబంధించి అధికార,ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్దం జరుగుతోంది. వైసీపీ బీసీ … Read More
నా ప్రాణం కాపాడిన దేవుడు మంత్రి ఈటల.. నిర్మాత బండ్ల గణేష్ ఆసక్తికర ట్వీట్..టాలీవుడ్ లో కరోనా బారిన పడ్డ తొలి ప్రముఖుడు నిర్మాత బండ్ల గణేష్. హెయిర్ ప్లాంటేషన్ కోసం వెళ్లి, అనుకోకుండా వైరస్ కాటుకు గురైన ఆయన.. అపోలో చికిత్స అనంత… Read More
కరోనా విలయం:తెలంగాణకు గుడ్న్యూస్ - ప్రతిష్టాత్మక TIMS లో వైద్య సేవలు షురూ - కానీ..కరోనా కేసులకు సంబందించి దేశంలోనే అత్యధిక పాజిటివ్ రేటు కలిగిన, అతి తక్కువ టెస్టులు నిర్వహిస్తోన్న రాష్ట్రంగా ఉన్న తెలంగాణకు భారీ ఊరట లభించింది. ప్రత్య… Read More
0 comments:
Post a Comment