అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డ్, మన్సాస్ ట్రస్ట్ బోర్డ్ చైర్ పర్సన్ సంచయిత గజపతి రాజు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గజపతి వంశస్థుల హక్కులు కాపాడాలంటూ చంద్రబాబు వ్యాఖ్యానించడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తన చిన్నాన్న, టీడీపీ నేత అశోక్ గజపతిరాజులానే చంద్రబాబు లింగ వివక్ష చూపరని భావిస్తున్నట్లు తెలిపారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2C9iHyg
Tuesday, July 14, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment