బెంగళూరు: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దెబ్బకు పేద, మద్య తరగతి ప్రజల బతుకులు తారుమారైనాయి. కరోనా వైరస్ దెబ్బతో లాక్ డౌన్ విధించడంతో కార్మికులు, వలస కూలీల బతుకులు రోడ్డునపడ్డాయి. అయితే కరోనా వైరస్ వలన కొందరు మాత్రం జోబులు నింపుకుంటున్నారు. మాస్క్ లు, శానిటైజర్లు తదితర ఆరోగ్య పరిమైన వస్తువులు, పరికరాలు తయారు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/305JlQG
Beds Scam: కరోనా దెబ్బ, బెడ్స్ అద్దె మాత్రమే రూ. 144 కోట్లు ? కొంటే రూ. 10 కోట్లు, అయ్యో సీఎం, మచ్చ
Related Posts:
Coronavirus: 10వ తరగతి పరీక్షలు, విద్యార్థులకు షాక్, కరోనా పాజిటివ్, మాజీ ప్రధాని అడ్డాలో కలకలం !బెంగళూరు/ హాసన్: దేశం అంతా కరోనా వైరస్ (COVID 19) వ్యాపిస్తున్న సమయంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో జరగవలసిన పరీక్షలు రద్దు అయ్యాయి. అయితే కర్ణాటక ప్రభుత… Read More
టెలీ హెల్త్ చుట్టూనే అచ్చెన్నాయుడు విచారణ- మూడు రోజుల కస్టడీలో ఏసీబీ తేల్చిందేంటి ?ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న ఈఎస్ఐ మందులు, వైద్య పరికరాల కొనుగోళ్ల స్కాంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని మూడు రోజుల పాటు విచారించిన ఏస… Read More
పవన్ కు చంద్రబాబు సంఘ సంస్కర్త , మహానేత.. ఆయనంటే ప్రేమ.. పవన్ పై కన్నబాబు సెటైర్లుఏపీలో సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి కాపు మహిళలకు ఆర్థిక స్వావలంబన అందించడానికి ప్రారంభించిన వైయస్సార్ కాపు నేస్తం పథకంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన… Read More
పీవీ నరసింహారావు భారతరత్నమే: కేసీఆర్కు పవన్ కళ్యాణ్ ధన్యవాదాలుఅమరావతి: బహుముఖ ప్రజ్ఞాశాలి, బహు భాషాకోవిదుడు, భారత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు శత జయంతి సందర్భంగా ఆయనకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని జనసేన … Read More
గల్వాన్ లోయ: సైనికులకు మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ ఇస్తున్న చైనా.. భారత సరిహద్దులో గన్స్ వాడకంపై నిషేధం వల్లేనా?తమ బలగాలకు శిక్షణ ఇచ్చేందుకు టిబెట్ పీటభూమికి 20 మంది మార్షల్ ఆర్ట్స్ నిపుణుల్ని పంపిస్తున్నట్లు చైనా తెలిపింది. దీనికి వెనుక గల కారణాలను మ… Read More
0 comments:
Post a Comment