విశాఖపట్నం: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సీనియర్ నేత, ఏపీలో ఆ పార్టీ శాసన సభా పక్ష నేత విష్ణు కుమార్ రాజు శుక్రవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. నవ్యాంధ్రలో పార్టీ పరిస్థితి బాగా లేదని వ్యాఖ్యానించడం గమనార్హం. ఇక్కడ బీజేపీ ఒడిదుడుకులు ఎదుర్కొంటోందని, అందుకే తమ నాయకులు పార్టీని వీడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2slRaBg
Saturday, January 12, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment