Monday, March 23, 2020

ఏపీపై కేంద్రం దృష్టి పెట్టకుంటే ప్రజల ప్రాణాలు గాల్లోనే : మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు

కరోనా వైరస్ దేశంలో తీవ్రంగా మారుతున్న నేపధ్యంలో దేశం షట్ డౌన్ అయ్యింది . ఇక కరోనా ప్రబలుతున్న దృష్ట్యా దానిని కంట్రోల్ చెయ్యటం కోసం తెలుగు రాష్ట్రాల్లోనూ సీఎంలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇప్పుడు జగన్ తీసుకున్న నిర్ణయంపై టీడీపీ నేతల నుండి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇక టీడీపీ సీనియర్ నేత మాజీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UbwOJA

Related Posts:

0 comments:

Post a Comment