Monday, March 23, 2020

కరోనా ఎఫెక్ట్ : కృష్ణాజిల్లా గ్రామాల షాకింగ్ డెసిషన్.. అక్కడికెళితే అంతే సంగతులు...

దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతున్న కరోనా వైరస్ మహమ్మారిని అణచివేసేందుకు కేంద్రం ప్రకటించిన చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఇప్పటికే కరోనా ప్రభావిత ప్రాంతాలుగా కేంద్రం ప్రకటించిన కృష్ణాజిల్లాలోని గ్రామాల్లో ఇతరులను రానీయకుండా స్ధానికులు అడ్డుకుంటున్నారు. ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించినందున తమ గ్రామాల్లోకి ఇతరులెవరూ రావొద్దని వారు కోరుతున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2vH0XqP

Related Posts:

0 comments:

Post a Comment