Monday, March 23, 2020

coronavirus: 8కి చేరిన కరోనా మృతుల సంఖ్య, కోల్‌కతాలో ఫస్ట్ డెత్, ఇటలీ నుంచి వచ్చిన రోగి..

కరోనా వైరస్ సోకి దేశంలో చనిపోయిన వారి సంఖ్య ఎనిమిదికి చేరింది. ఆదివారం ఏడు మంది మృతిచెందగా.. సోమవారం మరొకరు చనిపోవడంతో 8కి చేరింది. పశ్చిమబెంగాల్‌కు చెందిన 55 ఏళ్ల వ్యక్తి మృతిచెందారు. ఆయన ఇటీవలే ఇటలీ నుంచి వచ్చాడని వైద్యులు పేర్కొన్నారు. ఇటలీలో కరోనా వైరస్ మరణ మృదంగం మోగిస్తోన్న సంగతి తెలిసిందే. కోల్‌కతా ఆస్పత్రిలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dmA78z

0 comments:

Post a Comment