కరోనా వైరస్ సోకి దేశంలో చనిపోయిన వారి సంఖ్య ఎనిమిదికి చేరింది. ఆదివారం ఏడు మంది మృతిచెందగా.. సోమవారం మరొకరు చనిపోవడంతో 8కి చేరింది. పశ్చిమబెంగాల్కు చెందిన 55 ఏళ్ల వ్యక్తి మృతిచెందారు. ఆయన ఇటీవలే ఇటలీ నుంచి వచ్చాడని వైద్యులు పేర్కొన్నారు. ఇటలీలో కరోనా వైరస్ మరణ మృదంగం మోగిస్తోన్న సంగతి తెలిసిందే. కోల్కతా ఆస్పత్రిలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dmA78z
coronavirus: 8కి చేరిన కరోనా మృతుల సంఖ్య, కోల్కతాలో ఫస్ట్ డెత్, ఇటలీ నుంచి వచ్చిన రోగి..
Related Posts:
\"వాయు\"గడం గడవలేదు: వచ్చేవారంలో గుజరాత్ను తాకనున్న తుఫానుగుజరాత్ : గుజరాత్కు బ్యాడ్ న్యూస్. దిశ మార్చుకుని వెళ్లిందనుకున్న 'వాయు' తుఫాను తిరిగి అదే రాష్ట్రంపై పంజా విసిరేందుకు కదులుతోంది. అదేదో గుజరాత్పై ప… Read More
లోకేష్ ఇలా సర్దుకుపోవాల్సిందేనా .. ఆ కల తీరాలంటే మరో ఐదేళ్ళు ఆగాల్సిందేనామాజీ ఐటీ శాఖ మంత్రి, టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎమ్మెల్యేగా గెలుస్తానని కలలు కన్నారు . ఇక కాబోయే ముఖ్యమంత్రి అని టీడీపీ సైతం ప్రచారం చేసింది… Read More
కూలిన సభావేదిక.. ఏపీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణికి తప్పిన పెను ప్రమాదంవిజయనగరం: డిప్యూటీ ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఆమె సొంత జిల్లా విజయన… Read More
ఎస్సీవోలో ఇమ్రాన్ ఖాన్ తీరుపై మండిపడుతున్న నెటిజన్లు.. వీడీయోఎస్సీఓ సమావేశంలో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యవహరించిన తీరుపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్రికెటర్ నుండి రాజకీయా నాయకుడిగా ఎదిగిన ఇమ్రా… Read More
నెక్లెస్ రోడ్లో ఏమి జరుగుతోంది? అమ్మాయితో చేసే చెత్తపని ప్రశ్నించిన యువకుడిని చంపేశారు !హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో విచ్చలవిడితనం పెరిగిపోయింది. అక్కడ ప్రేమ జంటల వికృత చేష్టలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఒక ప్రేమ జంట అసభ్య ప్రవర్తన చూడలే… Read More
0 comments:
Post a Comment