అమరావతి: 2019 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. పలువురు నేతలు పార్టీలు మారుతున్నారు. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలలో టిక్కెట్లు రాని వారు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేనలోకి జంప్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో టీడీపీ, వైసీపీలు టిక్కెట్లు ఇచ్చేకే జనసేన అభ్యర్థులను ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2M4cSCO
'ఫైవ్ ఇయర్ ప్లాన్', టీడీపీతో దూసుకెళ్లింది: పవన్ కళ్యాణ్ 2014 వ్యూహం సక్సెస్
Related Posts:
Drugs racket: నటి రాగిణి బెడ్ రూమ్ లో గంజాయి సిగరెట్లు ? ల్యాబ్ లో, ముంబాయి లాయర్లు, గోవింద !బెంగళూరు/ ముంబాయి: బెంగళూరు డ్రగ్స్ మాఫియా కేసులో పీకల్లోతు కూరుకుపోయిన స్యాండిల్ వుడ్ బ్యూటీ క్వీన్, బహుబాష నటి రాగిణికి అసలు సిలసైన సినిమా కష్టాలు మ… Read More
ఉదయం హత్య చేశాడు: ఆ తర్వాత గ్రామస్తుల చేతిలో అంతమయ్యాడులక్నో: సోమవారం ఓ వ్యక్తిని హత్య చేసిన నిందితుడ్ని స్థానికులు పట్టలేని ఆగ్రహంతో కొట్టి చంపేశారు. వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ విఫలమయ… Read More
Fact Check:భారత రైల్వేస్ పేరు మారనుందా..? అదానీ రైల్వేస్గా పిలవబడుతుందా..?సోషల్ మీడియాలో ఓ మెసేజ్ విపరీతంగా వైరల్ అవుతోంది. త్వరలో భారత రైల్వేలు తన పేరును మార్చుకోనున్నట్లు ఈ వార్త ప్రచారంలో ఉంది. అంతేకాదు భారత రైల్వేలు ప్రై… Read More
ఆగ్రాలో భారీ అగ్ని ప్రమాదం - సికందరాలోని కెమిల్ ఫ్యాక్టరీ దగ్ధంఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా సిటీలో సోమవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్థానిక సికందరా ప్రాంతంలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీ దగ్ధమైపోయింది. ఫ్యాక్టరీలో నిల్వ ఉ… Read More
చంద్రబాబుకు మతిపోయింది- లోకేష్ గేరుమార్చలేకపోతున్నాడు- ఎమ్మెల్యే వంశీ కామెంట్స్...ఏపీలో ఉచిత విద్యుత్ కనెక్షన్లకు నగదు బదిలీ చేయాలన్న వైసీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని టీడీపీ రెబెల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ సమర్ధించారు. ఈ విషయంలో … Read More
0 comments:
Post a Comment