హైదరాబాద్: కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ సూచించారు. విదేశాల నుంచి వచ్చి హోం క్వారంటైన్లో ఉన్న వాళ్లు 14 రోజులపాటు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రావొద్దని తేల్చి చెప్పారు. కుటుంబసభ్యులు కూడా వాళ్లను బయటికి రానీవద్దని, స్వీయ నియంత్రణ పాటిస్తే మంచిదన్నారు. అలాంటివారు బయట తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QARKHS
దయచేసి స్టేజ్-3కి వెళ్లొద్దు: మీరు సేఫ్గా ఉంటే రాష్ట్రం కూడా: మంత్రి ఈటెల ఆవేదన
Related Posts:
శ్రీమద్విరాట్ విశ్వకర్మ భగవానుడుడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
జగన్ మరో సంచలనం- ఏపీలో ఇక సీబీఎస్ఈసీ సిలబస్- ఇంగ్లీష్ మీడియం తేలకముందేఏపీలో విద్యారంగ సంస్కరణల విషయంలో జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు కోసం సుప్రీంకోర్… Read More
దిల్లీ అల్లర్లకు ఏడాది.. అంకిత్ శర్మ, రతన్లాల్ కుటుంబాలు ఇప్పుడెలా ఉన్నాయి.. వారేమంటున్నారుClick here to see the BBC interactive ‘‘ఒక్క నిమిషం ఆగండి. నేను మేడ మీదకు వెళ్తాను. ఇక్కడ మాట్లాడాలంటే పిల్లలున్నారు. నేను వారి ముందు ఏడవకూడదు’’ అన్నా… Read More
ఏకతాటిపైకి జగన్, నిమ్మగడ్డ- మున్సిపోల్స్పై పెరిగిన ఉత్కంఠ-పరిషత్ పోరుపైనా ప్రభావంఏపీలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. మున్సిపల్ ఎన్నికలను గతేడాది వాయిదా పడిన చోట నుంచే తిరిగి నిర్వహించాలన్న ఎస్ఈసీ నిర్ణయాన్… Read More
బీజేపీ నుంచి డబ్బులు: అసదుద్దీన్కు షాకిచ్చిన మమతా: ఏకంగా రద్దుకోల్కత: పశ్చిమ బెంగాల్లో ఎన్నికల వేడి పీక్స్కు చేరుకుంది. అన్ని రాజకీయ పార్టీల ఎన్నికల ర్యాలీలు, ప్రదర్శనలు, బహిరంగ సభలతో కోలాహలం నెలకొంది. అధికార … Read More
0 comments:
Post a Comment