హైదరాబాద్: కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ సూచించారు. విదేశాల నుంచి వచ్చి హోం క్వారంటైన్లో ఉన్న వాళ్లు 14 రోజులపాటు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రావొద్దని తేల్చి చెప్పారు. కుటుంబసభ్యులు కూడా వాళ్లను బయటికి రానీవద్దని, స్వీయ నియంత్రణ పాటిస్తే మంచిదన్నారు. అలాంటివారు బయట తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QARKHS
దయచేసి స్టేజ్-3కి వెళ్లొద్దు: మీరు సేఫ్గా ఉంటే రాష్ట్రం కూడా: మంత్రి ఈటెల ఆవేదన
Related Posts:
నగరానికి పండుగ శోభ..! ఆదివారం లష్కర్ బోనాల కోసం ఏర్పాట్లు..!!హైదరాబాద్ : చారిత్రాత్మక సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆషాఢ మాస బోనాల జాతర మహోత్సవాలకు ఆదివారం(21 జూలై 2019) అంకురార్పణ జరగనుంది. మధ్యాహ్నం… Read More
హైజాక్కు, ఎమర్జెన్సికి తేడా తెలియని పైలట్...! చివరికి ఏమయ్యాడు...?విమానాలను నడపడానికి చాలా శిక్షణ అవరసరం.. శిక్షణతో పాటు సమయానకూలంగా కూడ వ్యవహరించాల్సిన అవసరం కూడ ఉంటుంది. ఫ్లైట్లో ఉన్నప్పుడు ఏమాత్రం నిర్లక్ష్యంగా వ… Read More
జగన్ ఒక వర్గానికే ప్రాధాన్యత: ఆ పదవులన్నీ రెడ్లకే : కులం పేరుతో రాజకీయంగా డామేజింగ్ గేమ్..ఏపీ ముఖ్యమంత్రి జగన్ సైతం చంద్రబాబు బాటలోనే పయణిస్తున్నారు. చంద్రబాబు తన సామాజిక వర్గానికి చెందిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారంటూ వైసీపీ నే… Read More
5 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు.... యూపి గవర్నర్గా అనందిబేన్ పటేల్...కేంద్రం పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించడంతోపాటు మరో రెండు రాష్ట్రాల గవర్నర్లను మార్చింది. ఈ నేపథ్యంలోనే యూపి,మధ్యప్రదేశ్ గవర్నర్లకు స్థాన చలన… Read More
బిగ్బాస్లో మరో జర్నలిస్టు... సీజన్ -3లో టీవీ-9 కాంట్రవర్సీ రిపోర్టర్..?ప్రముఖ రియాల్టీ షో బిగ్బాస్ సీజన్ -3 మరికొద్దిరోజుల్లో ప్రారంభం కానుంది. ప్రతిష్టాత్మకమైన ఈ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు కింగ్ నాగార్జున. సాధార… Read More
0 comments:
Post a Comment