కరోనా వైరస్ పై దేశం పోరాటం చేస్తుంది . దేశంలో తీవ్రంగా కరోనా వైరస్ మారుతున్న నేపధ్యంలో దేశం షట్ డౌన్ అయ్యింది . ఇక కరోనా ప్రబలుతున్న దృష్ట్యా దానికి కంట్రోల్ చెయ్యటం కోసం ఏపీ సీఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని షట్ డౌన్ చేస్తున్నామని ప్రకటించారు. అంతే కాదు దేశంలో కరోనా ప్రభావిత జిల్లాలను లాక్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ahKcla
విజయవాడలో లాక్ డౌన్ .. రోడ్లపైకి వస్తే కఠిన చర్యలే ..వార్నింగ్ ఇస్తున్న పోలీసులు
Related Posts:
ఎన్ని గుళ్ళు తిరిగినా చంద్రబాబు పాపాలు పోవు : మంత్రి వెల్లంపల్లి మండిపాటుతెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ నిప్పులు చెరిగారు. చంద్రబాబు అంతటి నీచ రాజకీయ నాయకుడు ఎ… Read More
కేంద్రంపై రైతుల కన్నెర్ర- కార్పోరేట్ వ్యవసాయంపై ఆగ్రహం- మూడు రాష్ట్రాల్లో రోడ్లపైకి...దేశంలో వ్యవసాయాన్ని కార్పోరేటీకరణ చేయడం ద్వారా లాభసాటిగా మార్చే పేరుతో కేంద్ర ప్రభుత్వం తాజాగా మూడు ఆర్డినెన్స్లకు ఆమోదం తెలిపింది. వీటిలో నిత్యావసర … Read More
మాజీ నేవీ అధికారిపై దాడి... మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు డిమాండ్... శివసేన సర్కార్లో భద్రత లేదనిఅటు కంగనాతో వివాదం సమసిపోకముందే మరో వివాదం శివసేనను చుట్టుముట్టింది. మాజీ నేవీ అధికారి మదన్ శర్మపై శివసేన కార్యకర్తల దాడిపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుత… Read More
కి.మీ లెక్కన ఒప్పందం జరిగాకే ఏపీతో చర్చలు: తేల్చిచెప్పిన మంత్రి పువ్వాడ అజయ్..ఏపీ-తెలంగాణ మధ్య ఇప్పట్లో ఆర్టీసీ బస్సులు నడిచేలా కనిపించడం లేదు. వాస్తవానికి సోమవారం రవాణాశాఖ మంత్రుల సమావేశం ఉంది. భేటీ తర్వాత బస్సు సర్వీసుల పునరుద… Read More
సిద్దాంతాలు, విధానాలు లేవా..?: అంతర్వేది ఘటన నిరసనలపై మంత్రి బొత్స ఫైర్..విపక్షాలపై ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫైరయ్యారు. అంతర్వేది రథం దగ్ధం ఘటనపై ఆందోళన చేసిన వారిని విడుదల చేయాలని రాజకీయ పార్టీలు కోరడం ఏంట… Read More
0 comments:
Post a Comment