కరోనా వైరస్ పై దేశం పోరాటం చేస్తుంది . దేశంలో తీవ్రంగా కరోనా వైరస్ మారుతున్న నేపధ్యంలో దేశం షట్ డౌన్ అయ్యింది . ఇక కరోనా ప్రబలుతున్న దృష్ట్యా దానికి కంట్రోల్ చెయ్యటం కోసం ఏపీ సీఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని షట్ డౌన్ చేస్తున్నామని ప్రకటించారు. అంతే కాదు దేశంలో కరోనా ప్రభావిత జిల్లాలను లాక్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ahKcla
విజయవాడలో లాక్ డౌన్ .. రోడ్లపైకి వస్తే కఠిన చర్యలే ..వార్నింగ్ ఇస్తున్న పోలీసులు
Related Posts:
సండే-ఫన్ డే @ ట్యాంక్ బండ్ : లేజర్ షో-స్టాల్స్-ఫుడ్ ట్రక్స్ రెడీ : రూ. 27 కోట్లతో మార్చేసారు..!!కరోనా తగ్గుముఖం పట్టింది. దాదాపు ఏడాదిన్నార కాలంగా ఇంటికే పరిమితమైన కుటుంబాలు ఆహ్లాదకరమైన ప్రదేశానికి.లేదా పార్కులకు వెళ్లాలనే ఆలోచనలతో ఉన్నారు. హైదరా… Read More
రేవంత్ పై జగ్గారెడ్డి అసంతృప్తి : వారిని కలుపుకుపోవాల్సిందే : కేసీఆర్ పాలనపై ఛార్జ్ షీట్..!!తెలంగాణలో పీసీసీ పగ్గాలు చేపట్టిన రేవంత్ కు సొంత పార్టీలోని కొందరు నేతలు అసమ్మతిగా మారారు. కేంద్ర నాయకత్వం వద్దకు వారి వ్యవహార శైలిని ఇప్పటికే రేవంత్ … Read More
సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్-హరీష్ శంకర్ సంచలనం : అమ్ముకొని బతికేస్తున్నారు..!!మెగా హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. శుక్రవారం రాత్రి హైదరాబాద్లోని కేబుల్ బ్రిడ్జ్, ఐకియా రూట్లో తన స్పోర్ట్స్ బైక్ మీదనుంచి అదుపు… Read More
వాయుగుండంగా అల్పపీడనం: ఉత్తరాంధ్రకు బిగ్ అలర్ట్విశాఖపట్నం: అల్పపీడన ద్రోణం ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురిశాయి. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ జిల్లాల వరకూ ఓ మోస్తరు మొదలుకుని అతి భారీ వర్షాలు పడ… Read More
పండగపై నిషేధం ఎఫెక్ట్: కంట్రోల్లో కరోనా: 30 వేల కంటే దిగువకు కొత్త కేసులున్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతి మరింత తగ్గుముఖం పట్టింది. రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య మరింత తగ్గింది. చాలాకాలం తరువాత 30 … Read More
0 comments:
Post a Comment