ఎట్టకేలను కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఏపి ముఖ్యమంత్రి దావోస్ పర్యటనలో విధించిన ఆంక్షల ను సవరించింది. ఏపి ప్రభుత్వం ..కేంద్రం విధించిన ఆంక్షల పై నేరుగా విదేశాంగ మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరిపింది. ఫలితంగా..ముఖ్యమంత్రి బృందంలోని 17 మందికి పర్యటనకు అనుమతిస్తూ...పర్యటన ను మాత్రం నాలుగు రోజులకే కుదించింది...
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Aw7FiJ
వెనక్కు తగ్గిన కేంద్రం : ఆంక్షలు ఎత్తివేత : బాబు దావోస్ పర్యటన కు అనుమతి ..!
Related Posts:
జోరుగా కొవిషీల్డ్, కొవాగ్జిన్ ఉత్పత్తి -డిసెంబర్ కల్లా నెలకు సీరం నుంచి 12కోట్లు, భారత్ బయో నుంచి 5.8కోట్ల డోదేశంలో కరోనా వ్యాక్సిన్ల ఉత్పత్తి జోరుగా సాగుతోందని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఈ ఏడాది డిసెంబరు నాటికి దేశంలో కరోనా టీకాల ఉత్పత్తిని పెంచుతామని కేంద్… Read More
లుక్స్ గ్రేట్.. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జీ మరింత శోభహైదరాబాద్ అంటే ఇప్పటివరకు చార్మినార్, సైబర్ టవర్స్ గురించే ఎక్కువగా విన్నాం.. చెప్పాం.. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. హైదరాబాద్ అంటే దుర్గం చెరువు… Read More
ప్రధాని నివాసంలో ఫ్యాషన్ షోలు, ఖరీదైన ఈవెంట్లు -ఆర్థిక సంక్షోభం దెబ్బకు ఇమ్రాన్ బంగళా అద్దెకుమన ప్రధాని మోదీ పిలుపునిచ్చిన ‘న్యూ ఇండియా' తరహాలోనే దాయాది పాకిస్తాన్ లోనూ పీఎం ఇమ్రాన్ ఖాన్ ‘నయా పాకిస్తాన్' నినాదమిచ్చి, దేశాన్ని అన్ని రకాలుగా గట్… Read More
చైనాలో భారతీయ విద్యార్థి అనుమానాస్పద మృతి -టియాంజిన్ వర్సిటీ క్యాంపస్లో ఘటనఉన్నత చదువుల కోసం చైనా వెళ్లిన ఓ భారతీయ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. టియాంజిన్ సిటీలోని టియాంజిన్ ఫారిన్ స్టడీస్ యూనివర్సిటీ(టీఎఫ్ఎస్… Read More
జగన్ బాబాయి వివేకా హత్యకేసు -సీబీఐ అదుపులో సునీల్ యాదవ్ -గోవాలో నిర్బంధం?ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి, మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడైన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి కీలక పర… Read More
0 comments:
Post a Comment