Saturday, January 5, 2019

వెన‌క్కు త‌గ్గిన కేంద్రం : ఆంక్ష‌లు ఎత్తివేత : బాబు దావోస్ ప‌ర్య‌ట‌న కు అనుమ‌తి ..!

ఎట్ట‌కేల‌ను కేంద్ర ప్ర‌భుత్వం త‌న నిర్ణ‌యాన్ని మార్చుకుంది. ఏపి ముఖ్య‌మంత్రి దావోస్ ప‌ర్య‌ట‌న‌లో విధించిన ఆంక్ష‌ల ను స‌వ‌రించింది. ఏపి ప్ర‌భుత్వం ..కేంద్రం విధించిన ఆంక్ష‌ల పై నేరుగా విదేశాంగ మంత్రిత్వ శాఖ‌తో సంప్ర‌దింపులు జ‌రిపింది. ఫ‌లితంగా..ముఖ్య‌మంత్రి బృందంలోని 17 మందికి ప‌ర్య‌ట‌న‌కు అనుమ‌తిస్తూ...ప‌ర్య‌టన ను మాత్రం నాలుగు రోజుల‌కే కుదించింది...

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Aw7FiJ

Related Posts:

0 comments:

Post a Comment