ఏపిలో ఎన్నికల ఏడాది కావటంతో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగవంతం అవుతోంది. ఇప్పటి వరకు ఉద్యోగాల భర్తీ కోసం 21 ప్రకటనలు జారీ చేసిన ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్తగా మరో 14 నోటిఫికేషన్లను జారీ చేసేందుకు రంగం సిద్దం చేస్తోంది. ఈ నెలాఖరులోగానే ఈ నోటిఫికేషన్లను విడుదల చేయాలని నిర్ణయించింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SBfmLx
ఉద్యోగాల జాతర : కొత్తగా 14 నోటిఫికేషన్లు: నెలాఖరు లోగా జారీకి నిర్ణయం..!
Related Posts:
మన కులం వాళ్లు కాంగ్రెస్ ఓట్లు వేస్తే నేరం, మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు, ఈసీ ఫిర్యాదు చేస్తాం !బెంగళూరు: లింగాయుత కులస్తులు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తే అది నేరం అవుతందని కర్ణాటక బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్… Read More
విజయవాడలో ఆ ఇద్దరూ..!? పోలీసులకు రవిప్రకాశ్..శివాజీ మెయిల్: 10 రోజుల గడువు ఇవ్వండి..!కొద్ది రోజులుగా అజ్ఞాతంలో ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాశ్..నటుడు శివాజీ హాజరు కోసం పోలీసులు నిరీక్షిస్తున్నారు. హైకోర్టు సైతం రవి ప్రకాశ్ అభ్… Read More
అధికారం చేపట్టినా అది మూణ్నాళ్ల ముచ్చటే.. బీజేపీపై శరద్ పవార్ జోస్యంముంబై : సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు చేరడంతో రాజకీయ నాయకులంతా ఫలితాలపై దృష్టి పెట్టారు. కేంద్రంలో అధికారం చేపట్టబోయే పార్టీల భవిష్యత్తుపై అంచనా వే… Read More
కమల్హసన్పై చెప్పు విసిరిన దుండగుడుచెన్నై : తమిళనటుడు, మక్కల్ నీది మయ్యమ్ అధినేత కమల్ హసన్హై ఓ వ్యక్తి చెప్పు విసిరాడు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విల్లుపురంలో నిర్వహించిన రోడ్ షో లో ఈ … Read More
వైసీపీ నేత ఫైర్ బ్రాండ్ రోజా సైలెంట్ అయ్యారు ఎందుకు ? ఎవరేం మాట్లాడినా స్పందించరేం ?వైసిపి నేత ఫైర్ బ్రాండ్ రోజా సైలెంట్ అయిపోయారు. తన మాటల తూటాలతో ప్రత్యర్థి పార్టీ లకు చుక్కలు చూపించే రోజా ఎన్నికలు ముగిసిన నాటినుండి నేటి వరకు మాట్లా… Read More
0 comments:
Post a Comment