అమరావతి: భారతీయ జనతా పార్టీపై ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. కేంద్రంలోని బీజేపీ నేతలు పని చేయరని, పని చేయమంటే కేసులు పెట్టి బెదిరిస్తున్నారని చంద్రబాబు ఆదివారం ఆరోపించారు. దేశంలో దుష్ట రాజకీయాలు పెంచి పోషిస్తున్నారన్నారు. అఖిలేష్ యాదవ్, మాయావతి పొత్తు పెట్టుకున్న మరుసటి రోజే వారిపై
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2sbBn85
కోడి కత్తి కేసులోకి చంద్రబాబును లాగుతారా? అక్రమాస్తుల కేసులో జగన్కు ఉపశమనం లభిస్తుందా?
Related Posts:
నిర్భయ ఘటన: తీహార్ జైల్లో తీవ్ర నిరాశలో నిందితులు..డేగకన్నుతో పోలీసుల పహారాన్యూఢిల్లీ: 2012 నిర్భయ అత్యాచార నిందితులకు ఉరిశిక్ష పడిన సంగతి తెలిసిందే. ఇక ఉరిశిక్ష అమలు చేసేందుకు సమయం దగ్గర పడుతుండటంతో నలుగురు నిందితులు నిరాశలో… Read More
రాజధానిపై బొత్సా కొత్త ట్విస్ట్: కమిటీ నివేదిక వచ్చినాకే స్పష్టత: సభలో చెప్పింది తుది నిర్ణయం కాదంటూఏపీ రాజధానిగా అమరావతి కొనసాగింపు పైన బొత్సా మరోసారి ట్విస్ట్ ఇచ్చారు. శాసనమండలిలో టీడీపీ సభ్యుల ప్రశ్నకు అమరావతి రాజధాని కొనసాగుతుందనే సంకేతాలు ఇస్తూ.… Read More
చిన్నారిని పరామర్శించిన వాసిరెడ్డి పద్మ, ఇకపై నేరాలపై రిజిష్టర్, దిశ చట్టం కూడా..ఏపీలో దిశ చట్టాన్ని అమలు చేసి నేరానికి పాల్పడ్డవారిని కఠినంగా శిక్షిస్తామని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ తెలిపారు. ఇకపై నేరాలు చేయాలంటే భయ… Read More
కేంద్ర కేబినెట్ లోకి వైసీపీ..!? రెండు మంత్రి పదవులు ఆ ఇద్దరికే: వ్యూహం ఇదే..లక్ష్యం వారే..!ఏపీ ముఖ్యమంత్రి జగన్ కొత్త రాజకీయ వ్యూహాలకు తెర లేపుతున్నారు. కేంద్రంతో సన్నిహిత సంబంధాలు సాగిస్తున్న ముఖ్యమంత్రి జగన్..గతంలో కేంద్ర కేబినెట్ లో చేరుత… Read More
18న సుప్రీంకోర్టుకు క్యాబ్ పిటిషన్ల విచారణ...? ఐయూఎంఎల్ సహా పదుల సంఖ్యలో..పౌరసత్వ సవరణ బిల్లుపై ఈశాన్య భారతదేశంలో నిరసనజ్వాల ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని వ్యతిరేకిస్తూ.. రహదారులపై ఆందోళన చ… Read More
0 comments:
Post a Comment