ముంబయి : ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రశ్నించడం నేరమా? ప్రజల ఓట్లతో గెలిచిన నాయకులకు ఫిర్యాదు చేయడం పాపమా? ఇలాంటి ప్రశ్నలకు ఓ మంత్రి చేసిన ఘనకార్యం అవుననే సమాధానం ఇస్తోంది. మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి వినోద్ టావ్డే.. ఓ విద్యార్థి అడిగినదానికి సమాధానం చెప్పకుండా విసుక్కున్నారు. అంతేకాదు ఆ తతంగం వీడియో తీస్తున్న మరో విద్యార్థిని అరెస్ట్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2M15d8B
వైరల్ : నన్నే ప్రశ్నిస్తావా?.. విద్యార్థిపై మంత్రి ఆగ్రహం.. రచ్చ రచ్చ
Related Posts:
ప్రగతి భవన్ చేరిన నిరసనలు .. విద్యార్థుల ఆందోళనలు, అరెస్ట్ లతో ఇంటర్ మంటలుఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై కొనసాగుతున్న ఆందోళనలు ఉధృత రూపం దాలుస్తున్నాయి. తెలంగాణ ఇంటర్ మీడియట్ బోర్డ్ వైఫల్యంతో ఇంతవరకూ 18 మంది విద్యార్థులు ఆత్మహత్య… Read More
ఇష్టంలేని పెళ్లి, ఆస్తిపై కన్ను .. ఇంతలో టచ్లోకి బాయ్ఫ్రెండ్ : రోహిత్ హత్యకు కారణాలివే ?న్యూఢిల్లీ : యూపీ మాజీ సీఎం ఎన్డీ తివారీ కుమారుడు రోహిత్ శేఖర్ తివారీ మర్డర్ డైలీ సీరియల్ను తలపిస్తోంది. హత్య కేసు విచారిస్తోన్న కొద్దీ కొత్త విషయాలు… Read More
దీదీ సంచలనం : బీజేపీకి ఓటేయమంటోన్న కేంద్ర బలగాలుకోల్ కతా : టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీకి ఓట్లు వేయాలని కేంద్ర బలగాలు ఓటర్లను కోరుతున్నాయని పేర్కొన… Read More
దాడిని అడ్డుకోలేకపోయాం, క్షమించండి ,శ్రీలంకబాంబుల దాడి సమయంలో నిఘావర్గాలు హెచ్చరించిన పట్టించుకోని శ్రీలంక ప్రభుత్వం చివరకు క్షమాపణ చెప్పి ,వదిలేసింది. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాదులు దాడులు చేస్తారని… Read More
టిడిపి..వవన్కు జేడీ షాక్: జగన్ కేసుల పై కీలక వ్యాఖ్యలు : లక్ష కోట్లు రాజకీయ ఆరోపణలే..!జగన్ అక్రమాస్తుల కేసులో సిబిఐ మాజీ జేడా..జనసేన నేత లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు చేసారు. గత ఎనిమదేళ్ల నుండి జగన్ లక్ష కోట్లు కొల్లగొట్టా… Read More
0 comments:
Post a Comment