న్యూఢిల్లీ: 2019 సార్వత్రిక ఎన్నికలకు మరెంతో దూరం లేదు. ఇప్పటికే అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ అప్పుడే ర్యాలీలతో తన ప్రచారం ప్రారంభించారు. యూపీలో మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ, అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాది పార్టీ పొత్తు కుదుర్చుకున్నాయి. బీహార్లో బీజేపీ, జేడీయూ మధ్య పొత్తు కుదిరింది. ఇక్కడ 40 స్థానాలకు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2M15hVT
ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్: 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే బీజేపీదేదే పైచేయి, కానీ
Related Posts:
కిస్సా కుర్సీ కా...పల్లెల్లో వికసిస్తున్న గులాబీ..!హైదరాబాద్ : ముందస్తు అసెంబ్లీ ఎన్నికల బంపర్ మెజార్టీతో జోష్ మీదున్న టీఆర్ఎస్.. పంచాయతీ ఎన్నికల్లో అదే పంథా కొనసాగిస్తోంది. తొలి విడత పంచాయతీ ఎలక్షన్లల… Read More
జగన్ కు ఛాన్స్ ఇవ్వద్దు : చంద్రబాబు నయా ప్లాన్ : క్రెడిట్ ఎవరికి దక్కేను..!సుదీర్ఘ పాదయాత్ర. నవరత్నాల ప్రకటన. అధికారంలోకి వస్తే వెంటనే పెన్షన్ రెండు వేలకు పెంచుతాం..ఇదీ 14 నెల ల పాదయాత్రలో ప్రతీ చోటా జగన్ ఇచ్… Read More
ఆ విషయంలో జగన్ ది పచ్చి మోసం.! అందుకే వేరే దారి వెతుక్కున్నానంటున్న ఆది శేషగిరిరావు..!!హైదరాబాద్ : ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపి అద్యక్షడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత వ్యవహార శైలి చాలా భిన్నంగా ఉంటుందని పార్టీలో ఎప్పటిను… Read More
బర్త్ డే ఎఫెక్ట్: నా జీవితం ప్రజా సేవకు అంకితం, ఆశీర్వదించండి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి !బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి తన పుట్టిన రోజు (జనవరి 11) సందర్బంగా కొత్త జీవితం ప్రారంభిస్తానని ప్రకటించారు. 2019 … Read More
ఆదర్శ వివాహం... కలిసొచ్చిన సర్పంచ్ పదవి..!మంచిర్యాల : అదృష్టం చెప్పిరాదనే చందంగా సర్పంచ్ పదవి ఆమెను వెతుక్కుంటూ వచ్చింది. ఆదర్శ వివాహం ఆమెకు వరమైంది. 2012లో మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం చిన్… Read More
0 comments:
Post a Comment