హైదరాబాద్ : ఒకడు పోతుల శ్రీనుబాబు, ఇంకొడేమో ఎల్లమెల్లి శ్రీనుబాబు. వీళ్లిద్దరూ దుబాయ్ శీనుగాళ్లే. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మహిళలను తీసుకెళ్లి అమ్మేస్తున్న ఘరానా కేటుగాళ్లు. అక్రమ సంపాదనకు అలవాటుపడి ఆడవాళ్ల జీవితాలతో ఆడుకుంటున్న కంత్రీగాళ్లు. ఏళ్లకొద్దీ సాగుతున్న వీరి గుట్టు ఎట్టకేలకు రట్టైంది. పోతుల శ్రీనుబాబు అలియాస్ దుబాయ్ శ్రీను, ఎల్లమెల్లి శ్రీనుబాబు అలియాస్ అల్ప
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RJyHhd
దుబాయ్ శీనుగాళ్లు, ఉద్యోగాల పేరుతో విదేశాల్లో మహిళల్ని అమ్మేస్తున్నారు..!
Related Posts:
వైజాగ్ స్టీల్..నెక్స్ట్ లెవెల్: రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు..రాస్తారోకోలువిశాఖపట్నం: భారతీయ జనతా పార్టీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిపాదించిన విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై నెలరోజుల నుంచి కొ… Read More
మళ్లీ పెరిగిన వంటగ్యాస్ సిలిండర్ ధర: లాక్డౌన్ ప్యాకేజీని ఇలా పిండుతున్నారా? నెటిజన్లు ఫైర్న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు మండిపోతోన్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు చాలా రాష్ట్రాల్లో వంద రూపాయల మార్క్ను దాటాయి. వంటనూనెల… Read More
కాల్పుల కలకలం: పోలీసులపై దండగులు బుల్లెట్ల వర్షం: హైఅలర్ట్న్యూఢిల్లీ: దేశ రాజధాని కాల్పుల కలకలం చోటు చేసుకుంది. తనిఖీలను నిర్వహిస్తోన్న పోలీసులపై ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ … Read More
మహారాష్ట్రలో మళ్ళీ కరోనా భయం .. మూడు నెలల గరిష్టానికి ముంబై తాజా కేసులుమహారాష్ట్రలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. మళ్ళీ రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం మహా సర్కార్ ను ఆందోళనకు గురి చేస్తోంది .మహారాష… Read More
ఆ ఒక్క ట్వీట్తో జగన్ పరువంతా తీసిన అనిత- పులివెందుల పులి టైటిల్పైఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగుతున్న రాజకీయాలు రోజురోజుకూ దిగజారిపోతున్నాయి. ప్రత్యర్ధులను కించపరిచేలా తీవ్రమైన భాష వాడుతూ నేతలు చేస్తున్న వ్యాఖ్య… Read More
0 comments:
Post a Comment