హైదరాబాద్ : ఒకడు పోతుల శ్రీనుబాబు, ఇంకొడేమో ఎల్లమెల్లి శ్రీనుబాబు. వీళ్లిద్దరూ దుబాయ్ శీనుగాళ్లే. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మహిళలను తీసుకెళ్లి అమ్మేస్తున్న ఘరానా కేటుగాళ్లు. అక్రమ సంపాదనకు అలవాటుపడి ఆడవాళ్ల జీవితాలతో ఆడుకుంటున్న కంత్రీగాళ్లు. ఏళ్లకొద్దీ సాగుతున్న వీరి గుట్టు ఎట్టకేలకు రట్టైంది. పోతుల శ్రీనుబాబు అలియాస్ దుబాయ్ శ్రీను, ఎల్లమెల్లి శ్రీనుబాబు అలియాస్ అల్ప
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RJyHhd
దుబాయ్ శీనుగాళ్లు, ఉద్యోగాల పేరుతో విదేశాల్లో మహిళల్ని అమ్మేస్తున్నారు..!
Related Posts:
బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ ప్రమాదం: అనంత యువతికి ఉచిత వైద్యం..జగన్ సర్కార్ సంచలన నిర్ణయం.. !అమరావతి: హైదరాబాద్ లోని బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ వద్ద సంభవించిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అనంతపురం జిల్లాకు చెందిన యువతికి ఉచితంగా వైద్య చికిత్సను … Read More
ఇరిగేషన్ స్కాం: అజిత్ పవార్కు ‘క్లీన్చిట్’ ఇవ్వలేదని ఏసీబీ క్లారిటీ, డజన్లకుపైగా కేసులున్నాయ్!ముంబై: ఇరిగేషన్ స్కాంకు సంబంధించి 9 కేసుల విచారణను అవినీతి వ్యతిరేక విభాగం(ఏసీబీ) మూసివేసింది. ఈ స్కాంలో విచారణను ఎదుర్కొంటున్నవారిలో మహారాష్ట్ర డిప్య… Read More
క్రిమినల్ రికార్డులున్నవారు ఎన్నికల్లో పోటీ చేయొచ్చా?: ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశాలున్యూఢిల్లీ: క్రిమినల్ రికార్డులు ఉన్నవారు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై స్పందించిన సుప్రీంకోర్టు.. హేతుబద్ధమైన ఉత్తర్… Read More
లోక్సభలో మహిళా ఎంపీలపై మార్షల్ దాడి.. స్పీకర్కు కాంగ్రెస్ ఫిర్యాదులోక్సభలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహిళా ఎంపీలపై విధుల్లో ఉన్న మార్షల్స్ చేయిచేసుకోవడం రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్నది. మహారాష్ట్రలో నెలకొన్న… Read More
కార్మికులు సమ్మె విరమించినా ...ఆర్టీసీ యాజమాన్యం విధుల్లోకి తీసుకుంటుందా ? టెన్షన్ లో కార్మిక లోకంఆర్టీసీ కార్మిక లోకం టెన్షన్ లో ఉంది. 52 రోజులుగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగినా సీఎం కేసీఆర్ మాత్రం స్పందించిన దాఖలాలు లేవు. తమ సమ్మెపై ప్రభుత్వం … Read More
0 comments:
Post a Comment