Wednesday, January 23, 2019

ఎమ్మెల్యేగా మిధున్‌రెడ్డి : మేడా కు జ‌గ‌న్ చెప్పిందేంటి : వైసిపి లో మారుతున్న స‌మీక‌ర‌ణాలు..!

రాజంపేట టిడిపి ఎమ్మెల్యే వైసిపి లోకి ఎంట్రీతో అక్క‌డి స‌మీక‌ర‌ణాలు మారిపోతున్నాయి. రాజంపేట నుండి క‌డ‌ప జిల్లా వైసిపి అధ్య‌క్షుడు ఆకేపాటి అమ‌ర్నాధ‌రెడ్డి ఎమ్మెల్యే సీటు కోసం పోటీ లో ఉన్నారు. జ‌గ‌న సైతం ఆయ‌న‌కే తొలి ప్రాధాన్య త ఇవ్వ‌నున్నారు. అయితే, మ‌రి మేడా మ‌ల్లిఖార్జున రెడ్డికి జ‌గ‌న్ ఇచ్చిన హామీ ఏంటి..పార్టీలో జ‌రిగే మార్పులేంటి..

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2CG3Jft

Related Posts:

0 comments:

Post a Comment