Wednesday, January 23, 2019

పౌరసత్వ సవరణ బిల్లు: బిల్లును వ్యతిరేకిస్తున్న ఈశాన్య రాష్ట్రలు..మరి కేంద్రం ఏం చెబుతోంది..?

ఈశాన్య రాష్ట్రాల్లో కేంద్రం తీసుకొస్తున్న పౌరసత్వ సవరణ బిల్లుపై విపక్షాలు ఎంతకీ తగ్గకపోవడంతో కేంద్ర హోంశాఖ దిగొచ్చింది. రాష్ట్రంలో భయాందోళనలను తొలగించే క్రమంలో విదేశీయులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా పౌరసత్వం కల్పించబోమని వెల్లడించింది. అంతేకాదు ఒక్క ఈశాన్య రాష్ట్రాల్లో మినహాయిస్తే భారతదేశంలో ఎక్కడైతే విదేశీయులు సెటిల్ అయి ఉన్నారో వారికి ప్రభుత్వం తరపున అందాల్సి ఉన్న సంక్షేమ పథకాలపై కేంద్రం ఆలోచిస్తోందని హోంశాఖ తెలిపింది.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2CIIJoi

Related Posts:

0 comments:

Post a Comment