ఈశాన్య రాష్ట్రాల్లో కేంద్రం తీసుకొస్తున్న పౌరసత్వ సవరణ బిల్లుపై విపక్షాలు ఎంతకీ తగ్గకపోవడంతో కేంద్ర హోంశాఖ దిగొచ్చింది. రాష్ట్రంలో భయాందోళనలను తొలగించే క్రమంలో విదేశీయులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా పౌరసత్వం కల్పించబోమని వెల్లడించింది. అంతేకాదు ఒక్క ఈశాన్య రాష్ట్రాల్లో మినహాయిస్తే భారతదేశంలో ఎక్కడైతే విదేశీయులు సెటిల్ అయి ఉన్నారో వారికి ప్రభుత్వం తరపున అందాల్సి ఉన్న సంక్షేమ పథకాలపై కేంద్రం ఆలోచిస్తోందని హోంశాఖ తెలిపింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2CIIJoi
పౌరసత్వ సవరణ బిల్లు: బిల్లును వ్యతిరేకిస్తున్న ఈశాన్య రాష్ట్రలు..మరి కేంద్రం ఏం చెబుతోంది..?
Related Posts:
ట్విటర్ మారథాన్: మహిళా కమిషన్ ఛైర్పర్సన్ను ఇప్పటికైనా ప్రభుత్వం నియమిస్తుందా.?హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలో గతేడాది జరిగిన దిషా ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దేశం మొత్తం రోడ్లపైకొచ్చి ఆందోళనలు చేశాయి. ఈ క్రమంలోనే తెలం… Read More
నేరాలు ఎక్కువే: ఖైదీలతో నిండిన సెంట్రల్ జైళ్లు..అరకొరగా సిబ్బంది,ఎన్సీఆర్బీ లెక్కలివివిశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్లో సెంట్రల్ జైళ్లు హౌజ్ ఫుల్గా ఉన్నాయి. వాటి కెపాసిటీకి మించి అందులో ఖైదీలు ఉన్నారు. ఏపీ రాష్ట్రవ్యాప్తంగా నాలుగు ప్రధాన సెం… Read More
పోలీసులూ... మేం పవర్లోకి రావద్దని మొక్కుకోండి.. వస్తే జరిగేదదే .. జేసీ బ్రదర్ సంచలనంమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వారు చేసే ప్రతి యాక్షన్కు రియాక్షన్ ఉంటుందని ఆయన గట్టిగానే … Read More
పోర్న్ సైట్లపై కోర్టులో పిటిషన్ వేసిన వికలాంగుడు.. ఎందుకో తెలిస్తే షాక్ తింటారు..ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ఫోన్ వినియోగం,ఇంటర్నెట్ విస్తృతి పెరిగిన తర్వాత పోర్న్ మార్కెట్ కూడా అంతే స్థాయిలో విస్తరించింది. కొన్ని దేశాల్లో పోర్న్ సైట… Read More
పవన్ కళ్యాణ్ మంచి నిర్ణయం: బీజేపీ-జనసేన పొత్తుపై కృష్ణంరాజు స్పందనహైదరాబాద్: భారతీయ జనతా పార్టీ(బీజేపీ)తో జనసేన పొత్తు విషయంపై మాజీ కేంద్రమంత్రి, ప్రముఖ సినీనటుడు కృష్ణంరాజు స్పందించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం జ… Read More
0 comments:
Post a Comment