నల్గొండ : కాంగ్రెస్ పార్టీ పెద్దల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి. తనకు కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసులు ఇవ్వడం కాదని.. ఆ పార్టీకి ప్రజలే షోకాజ్ నోటీసులు ఇస్తారని ఎద్దేవా చేశారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై ఆరోపణలు చేయడంతో పాటు.. టీఆర్ఎస్ పార్టీకి బీజేపీయే అల్టర్నేట్ అని వ్యాఖ్యానించడంతో రాజగోపాల్రెడ్డికి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IrLv5q
నాకు షోకాజ్ నోటీసులా.. ఉత్తమ్ బయటకు పోతేనే పార్టీ బాగుపడుతుంది : కోమటిరెడ్డి
Related Posts:
వైఎస్ జగన్, కేసీఆర్లపై జాయింట్గా: నిర్మలమ్మ కనికరం: పంచాయతీలకు భారీగా నిధులున్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రాణాంతక కరోనా వైరస్ కల్లోలాన్ని రేపుతోంది. ఈ మహమ్మారి తీవ్రత రోజురోజుకూ మరింత తీవ్రతరమౌతోందే తప్ప.. ఎక్కడేగానీ తగ్గేలా కని… Read More
పక్క రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన వారికీ వ్యాక్సిన్: స్టాక్ ఉన్నంత వరకేబెంగళూరు: కర్ణాటకలో కరోనా వైరస్ కల్లోలం రేపుతోంది. రోజూ 40 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం నాటి బులెటిన్ ప్రకారం..ఒక్క రోజు వ్యవధిల… Read More
అమెరికాలో కాల్పుల కలకలం: వేర్వేరు ఘటనల్లో 10 మంది మృతి, నిందితుడి కాల్చివేతవాషింగ్టన్: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. రెండు వేర్వేరు ఘటనల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. కొలరాడోలోని ఓ మొబైల్ హోం పార్కులో పుట్టిన రోజ… Read More
కల్వరి టెంపుల్లో కొవిడ్ సెంటర్ -హైదరాబాద్ చర్చిలో 300బెడ్లతో -బ్రదర్ సతీశ్కు ఎమ్మెల్సీ కవిత విషెస్దేశంలో కరోనా మహమ్మారి రెండో దశ విలయం ప్రమాదకరంగా కొనసాగుతోంది. రోజువారీ కొత్త కేసులు లక్షలల్లో నమోదవుతూ ఆస్పత్రులన్నీ నిండుకున్నాయి. విపత్తు నిర్వహణలో… Read More
Weaponising Coronaviruses: 2015లోనే చైనా సైంటిస్టుల రీసెర్చ్ డాక్యుమెంట్: మూడో ప్రపంచయుద్ధంగావాషింగ్టన్: నిజం నిలకడ మీద తేలుతుందంటుంటారు. ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి పుట్టుక విషయంలో ఇది మరోసారి రుజువు అవుతోం… Read More
0 comments:
Post a Comment