Thursday, January 17, 2019

పాత కక్ష-కొత్త ట్విస్ట్: 'సెల్ఫ్‌గోల్, ఏపీలో వైసీపీని ఫినిష్ చేసేందుకే జగన్‌తో కేసీఆర్ చేయి కలిపారా

అమరావతి: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తనయుడు కేటీ రామారావు బుధవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ కావడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక, కాంగ్రెస్ నేత తులసి రెడ్డి భిన్నంగా స్పందించారు. వైసీపీకి నష్టం చేసేందుకే కేసీఆర్.. జగన్‌తో చేతులు కలిపి ఉంటారని కొత్త అనుమానాలు లేవనెత్తారు. అందుకు కారణం కూడా చెప్పారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ANEI1S

Related Posts:

0 comments:

Post a Comment