లక్నో: భార్య ఎక్కువగా కొత్త వ్యక్తులతో ఫోన్ లో మాట్లాడుతుందని, తనను, పిల్లలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని అసహనంతో ఓ భర్త దారుణానికి ఒడిగట్టాడు. భార్యను, ఇద్దరు పిల్లలను దారుణంగా హత్య చేసి తరువాత అతను ఆత్మహత్య చేసుకున్నాడు. కొత్త వ్యక్తులతో ఫోన్ లో మాట్లాడకూడదని, లేనిపోని సమస్యలు వస్తాయని భర్త ఎంత చెప్పినా భార్య పట్టించుకోలేదని,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VtMx7V
కొత్త వ్యక్తులతో భార్య ఫోన్ లో బిజీబిజీ, చెప్పినా మాట వినలేదు, గొంతులు చీల్చి హత్యలు, డోంట్ కేర్ !
Related Posts:
చికిత్స చేయరు.!చేస్తున్నట్టు బిల్డప్ మాత్రమే.!లక్షల్లో బిల్లులు.!ఇదీ ప్రస్తుతం ప్రయివేట్ ఆసుపత్రుల తీరు.!హైదరాబాద్ : కరోనా క్లిష్ట సమయంలో కోవిడ్ బాదితుల పట్ల కొంతమంది వైద్యులు వికృత క్రీడకు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. ప్రాణాలు కాపాడాల్సిన వైద్యులు క… Read More
కాక పుటిస్తోన్న కేటీఆర్ ట్వీట్: దొంగలముఠా: ఆ తెలివి లేదుగానీ..: బండి సంజయ్ కౌంటర్హైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి బారి నుంచి కోలుకొన్న వారిని బ్లాక్ ఫంగస్ (Black Fungus) ఇన్ఫెక్షన్ వెంటాడుతోంది. ప్రాణాలను హరించి వేస్తోంద… Read More
కరోనా మెడికల్ రీసెర్చ్కు 93 ఏళ్ల వృద్దురాలి మృతదేహం అప్పగింత... ఆ విషయంలో దేశంలోనే మొట్టమొదటి మహిళకోల్కతాకు చెందిన 93 ఏళ్ల జ్యోత్స్నా బోస్ అనే కార్మిక నాయకురాలి మృతదేహాన్ని కరోనా మెడికల్ రీసెర్చ్ కోసం ఆమె కుటుంబ సభ్యులు 'గందర్పన్' అనే ఓ స్వచ్చంద స… Read More
వారఫలితాలు తేదీ మే 21 శుక్రవారం నుండి 27 గురువారం 2021 వరకుడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
Advance Monsoon: నో వెయిటింగ్: తెలుగు రాష్ట్రాలకు గుడ్న్యూస్విశాఖఫట్టణం: రెండు తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ తీపికబురు అందించింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందస్తుగా దేశంలో ప్రవేశించబోతోన్నాయి. ఏకంగా అయ… Read More
0 comments:
Post a Comment