Friday, February 28, 2020

అత్తారింటికెళ్లాడు.. అత్తామామలను సంతోషపెట్టాడు.. చివరికి కాబోయే భార్య గొంతుకోశాడు

భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తనకు కాబోయే భార్యపై దాడి చేసిన యువకుడు.. బ్లేడుతో చీల్చుతూ తీవ్రంగా గాయపర్చాడు. వెంటనే ఇతర కుటుంబసభ్యులు అప్రమత్తం కావడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. దాడి చేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2voswoN

Related Posts:

0 comments:

Post a Comment