Friday, February 28, 2020

మార్చి 4న ఏపీ కేబినెట్ భేటీ... అజెండా ఏంటంటే

ఏపీ క్యాబినెట్ భేటీ కాబోతుంది . మార్చి 4వ తేదీన ఆంధ్రప్రదేశ్‌ క్యాబినెట్ సమావేశం కానుంది. అమరావతిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఉదయం 11 గంటలకు మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశాల్లో పలు కీలక అంశాలను, రాష్ట్రంలోని తాజా పరిస్థితులను చర్చించనున్నారు. కడప జైలు స్పెషల్ .. దేశంలోనే తొలి స్కిల్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ciM5zy

Related Posts:

0 comments:

Post a Comment