నిప్పు-ఉప్పు ఎదురుపడితే ఎలా ఉంటుంది? చిటపటలతో మొదలై భగ్గున మంటపుడుతుంది. కానీ ఇవాళొక అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. నిత్యం నిదారోపణలు చేసుకూంటూ బద్ధ శత్రువుల్లా వ్యవహరించే కేంద్ర హోం మంత్రి అమిత్ షా, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కొద్ది నిమాషాల పాటు గొడవల్ని పక్కనపెట్టారు. కలిసి భోజనం చేసి అందరినీ ఆశ్చర్చపర్చారు. తినడం పూర్తయిన గంటలోపే పరస్పర విమర్శలతో మళ్లీ నిప్పులు రాజేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2I0Cn70
బద్ధ విరోధి కలిసి భోజనం.. అంతలోనే నిప్పుల వర్షం.. దీదీ-షా లంచ్ ఫొటోలు వైరల్
Related Posts:
మిధానిలో ఉద్యోగాలు: 104 గ్రాడ్యుయేట్ మరియు ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకు అప్లయ్ చేయండిమిశ్రధాతు నిగమ్ లిమిటెడ్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్, ట్రేడ్ అప… Read More
కరోనా కలకలం: పేరంట్కు వైరస్ రక్కసి, 40 మందికి పరీక్షలు, స్కూల్కు సెలవు, పరీక్షలు రద్దు..కరోనా వైరస్ పాజిటివ్ కేసులు గుండెల్లో గుబులు పుట్టిస్తోన్నాయి. దేశ రాజధాని ఢిల్లీ సమీపంలో గల నోయిడా స్కూల్లో కూడా వైరస్ కలకలం రేపింది. ఓ విద్యార్థి ప… Read More
ముస్తఫా డెడ్లైన్కు తలొగ్గిన జగన్.. ఎన్పీఆర్పై కీలక ప్రకటన.. మోదీతో ఢీదేశవ్యాప్తంగా ముస్లిలను కలవరపెడుతోన్నపౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర రిజిస్టర్(ఎన్ఆర్సీ), జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్)కు సంబంధించి వైసీపీ ఎమ్మెల… Read More
delhi violence: డ్రైనేజీల్లో కొట్టుకొస్తున్న మృతదేహాలు, 11కు చేరిక, మృతులు 47న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో ఇటీవల చోటు చేసుకున్న అల్లర్లకు సంబంధించిన ఘోరాుల బయటపడుతూనే ఉన్నాయి. వారం రోజుల క్రితం పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు అనుకూల, … Read More
మున్సిపల్, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీల ఎన్నికల తేదీలు ఇవే: ఈసీకి ఏపీ సర్కారు ప్రతిపాదనలుఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగనున్న జడ్పీటీసీ, ఎంటీసీ, మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ తేదీలు దాదాపుగా ఖరారయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎ… Read More
0 comments:
Post a Comment