అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీ సమావేశాలకు ఆహ్వానిస్తామని ఆంధ్రప్రదేశ్ శఆసన సభాపి కోడెల శివప్రసాద్ రావు మంగళవారం చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలని కోరుతున్నానని, ఈ విషయమై జగన్తో మాట్లాడేందుకు తాను సిద్ధమని చెప్పారు. వైసీపీ వ్యూహం: వైవీ సుబ్బారెడ్డికి పీకే టీం షాక్, ఒంగోలు లోకసభ నుంచి షర్మిల? కారణాలెన్నో
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2B7pEfC
మాట్లాడేందుకు జగన్ అవకాశమివ్వడం లేదు: స్పీకర్, ఫిరాయింపులపై కీలక వ్యాఖ్యలు
Related Posts:
మరో మున్సిపల్ పోరుకు జగన్ రెడీ- మిగిలిన 32 చోట్ల- కొత్త ఎస్ఈసీతోఏపీలో తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఓట్ల సునామీ సృష్టించిన వైసీపీ ఇప్పుడు అదే ఊపులో మిగిలిన కొన్ని పట్టణ స్ధానిక సంస్ధల్లోనూ ఎన్నికలు పూర్తి చేస… Read More
దుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రి కొండ భూములపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం .. ఆ 120 ఎకరాలు బదలాయింపుఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బెజవాడ కనకదుర్గమ్మ కొండపై ఉన్న భూములపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇంద్ర కీలాద్రి భూములపై ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న పనిని పూర్త… Read More
ఏప్రిల్ 29వరకు ఎగ్జిట్ పోల్పై బ్యాన్: ఈసీఐదు రాష్ట్రాల ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఇవాళ పశ్చిమ బెంగాల్, అసోంలో తొలి విడత పోలింగ్ జరుగుతుంది. అసోంలో మూడు విడతల ఎన్నికలు జరగనున్నాయి. కేరళ, తమిళనా… Read More
అస్సాం మొదటి దశ ఎన్నికలు : బరిలో సీఎం సర్బానంద సోనోవాల్ తో పాటు హేమాహేమీలు .. ఇదే కీలక దశ2021 అస్సాం అసెంబ్లీ ఎన్నికలలో మూడు దశలలో మొదటి దశ ఎన్నికల పోలింగ్ ఈ రోజు ప్రారంభమైంది. అస్సాం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ర… Read More
పశ్చిమ బెంగాల్,అస్సాం మొదటి దశ పోలింగ్ : రికార్డ్ స్థాయిలో యువ స్నేహితులు ఓటెయ్యాలని ప్రధాని మోడీ పిలుపుపశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాలలో తొలి దశ పోలింగ్ ఇప్పుడిప్పుడే మొదలవుతోంది .ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో భాగంగా శనివారం తొలిదశ పోలింగ్ జరుగనుంది … Read More
0 comments:
Post a Comment